ద్వీపరాజ్యంలో రాజకీయ సునామీ అంతర్జాతీయ ఇంటర్నెట్పై ఇండియా టీమ్ నిఘా నిరసనగా మారిషస్ టెలికం సీఈవో రాజీనామా జగ్నాథ్ సర్కారు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు న్యూఢిల్లీ, జూలై 25: హిందూ మహా సముద్ర ద్వీపరాజ్యమై
అటవీప్రాంతంలో రాత్రిపూట డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. రోడ్డుకిరువైపులా లైట్లుండవు. రాత్రిపూట అంతా చీకటిగా ఉంటుంది. ఎటువైపునుంచి ఏ వన్యప్రాణి వస్తుందో తెలియదు. ఇది అటు డ్రైవింగ్ చేసేవారితోపాట�
మలేషియా : అనిల్ కుర్మాచలంకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించడం పట్ల టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిట్టి బాబ�
ఆయిల్ పామ్ సాగుపై అధ్యయనం జరిపేందుకు ఆయిల్ఫెడ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల బృందం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో పర్యటిస్తున్నది. ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆయిల్ఫెడ్ ఎండీ సురేంద�
నూటొక్క జిల్లాల్లో లేదండీ తనలాంటి అందమైన కోడిపుంజు అంటూ ఈ కోడి ఎలా హొయలు పోతున్నదో చూశారా..! మలేషియాలోని కంపూంగ్ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఇలా కులుకుతూ క్యాట్�
భారత్, ఇండోనేషియా థామస్కప్ ఫైనల్ నేడు బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. ఏడు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక థామస్కప్లో ఫైనల్ పోరుకు తొలిసారి దూసుకొచ్చిన భారత్
జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్ పొచెఫ్స్ట్రోమ్: జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో ఇప్పటికే క్వార్టర్స్కు దూసుకెళ్లిన భారత జట్టు లీగ్ దశలో మూడో మ్యాచ్లోనూ నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. గ్రూప్�
Indonesia | హిందూ మహాసముద్ర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు దేశాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 4.06 గంటల సమయంలో ఇండోనేషియాలోని సుమత్ర�
Earthquake | సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది.
earthquake | దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 7.09 గంటలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భూమి కంపించింది.
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ షట్లర్లతో బరిలోకి దిగిన పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు చేరడంలో విఫలమయ్యాయి. గ్రూప్-‘ఎ’లో భాగంగా శుక్ర�
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు టీఆర్ఎస్ మలేషియా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలేషియా �