Helicopters collide: మిలిటరీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. పరేడ్ కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటన మలేషియాలోని లూముట్ నేవీ బేస్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతిచెందా�
Manchu Vishnu | తెలుగు సినిమా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నవతిహి ఉత్సవం’ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మలేషియాలో ఉత్సవాన్ని నిర్వహించబోతున్నది.
Commonwealth Games : ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణ, ఆతిథ్య హక్కులపై అయోమయం నెలకొంది. మెగా టోర్నీ ఆతిథ్యమిచ్చేందుకు ఏ ఒక్క దేశం కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే మా వల్ల కాదంటూ ఆస్ట్రేల�
స్విస్ ఓపెన్లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-18తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై అలవోక విజయం స
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రక
సీజన్ ఆరంభ టోర్నీలో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి విజృంభిస్తున్నారు. మలేషియా ఓపెన్లో వరుస విజయాలు నమోదు చేసుకున్న ఈ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది.
మలేసియాలో నివసిస్తున్న భారతీయులపై ఆ దేశ మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మాలే సంస్కృతికి భారతీయులు పూర్తి విధేయత చూపటం లేదని విమర్శించార�
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). మరోవైపు మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ రెండు చిత్రాలు జనవరి 12న థియేటర్లలో సంద�
బతుకు దెరువు కోసం ఇతర దేశానికి వెళ్లిన ఓ బాధితుడు ఏజెంట్ మోసంతో జైలు జీవితం అనుభవించి చివరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల చొరవతో స్వగ్రామానికి చేరాడు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఎనిమిది నెలల క్
Canada Moves Diplomats | దౌత్యాధికారుల తొలగింపునకు భారత్ విధించిన డెడ్లైన్కు కెనడా స్పందించింది. ఢిల్లీకి వెలుపల పని చేస్తున్న పలువురు దౌత్యవేత్తలను సమీప దేశాలకు తరలించింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకె
Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషిం
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్ను (