Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు
ఆయిల్పాం నర్సరీల పెంపు, సాగులో నూతన విధానాలు, కొత్తరకం విత్తనాలు పరిశీలించేందుకు రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మలేషియాలో పర్యటిస్తున్నది.
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించాడు జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కల్లెం మహేందర్రెడ్డి. ఆసక్తి ఉండాలే కానీ ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించవచ్చని చేతల్లో చూపించాడు ఈ వెటరన్ అథ్లెట్.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్లో శ్రీకృష్ణ నారాయణన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో నారాయణన్ 5-1తేడాతో హబిబ్ సాహబ్(బహ్రెయిన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన
మహిళల ఆసియాకప్లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 30 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) మలేషియాను చిత్తుచేసింది.
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు సొంతంగా తయారు చేయడంతోపాటు అమ్మే స్థాయికి కూడా ఎదిగింది. మలేషియాకు 18 ఫైటర్ యుద్ధ విమానాలను అమ్మనున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప�
బ్యాడ్మింటన్లో భారత్కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్ల�
ద్వీపరాజ్యంలో రాజకీయ సునామీ అంతర్జాతీయ ఇంటర్నెట్పై ఇండియా టీమ్ నిఘా నిరసనగా మారిషస్ టెలికం సీఈవో రాజీనామా జగ్నాథ్ సర్కారు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు న్యూఢిల్లీ, జూలై 25: హిందూ మహా సముద్ర ద్వీపరాజ్యమై
అటవీప్రాంతంలో రాత్రిపూట డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. రోడ్డుకిరువైపులా లైట్లుండవు. రాత్రిపూట అంతా చీకటిగా ఉంటుంది. ఎటువైపునుంచి ఏ వన్యప్రాణి వస్తుందో తెలియదు. ఇది అటు డ్రైవింగ్ చేసేవారితోపాట�
మలేషియా : అనిల్ కుర్మాచలంకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించడం పట్ల టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిట్టి బాబ�
ఆయిల్ పామ్ సాగుపై అధ్యయనం జరిపేందుకు ఆయిల్ఫెడ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల బృందం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో పర్యటిస్తున్నది. ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆయిల్ఫెడ్ ఎండీ సురేంద�
నూటొక్క జిల్లాల్లో లేదండీ తనలాంటి అందమైన కోడిపుంజు అంటూ ఈ కోడి ఎలా హొయలు పోతున్నదో చూశారా..! మలేషియాలోని కంపూంగ్ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఇలా కులుకుతూ క్యాట్�
భారత్, ఇండోనేషియా థామస్కప్ ఫైనల్ నేడు బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. ఏడు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక థామస్కప్లో ఫైనల్ పోరుకు తొలిసారి దూసుకొచ్చిన భారత్
జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్ పొచెఫ్స్ట్రోమ్: జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో ఇప్పటికే క్వార్టర్స్కు దూసుకెళ్లిన భారత జట్టు లీగ్ దశలో మూడో మ్యాచ్లోనూ నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. గ్రూప్�