దక్షిణ చైనా సముద్రంలోని తిటు ద్వీపంపై ఫిలిప్పీన్స్-చైనా మధ్య యుద్ధం తీవ్రమైంది. ఈ ద్వీపాన్ని ప్రస్తుతం ఫిలిప్పీన్స్ ఆక్రమించింది. ఈ ద్వీపం నుంచి ఓడలు, ఫిషింగ్ బోట్లను తొలగించాలని చైనాను కోరింది
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు | మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్లో రెండు మెట్రో రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.
మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్ | కరోనా థర్డ్ వేవ్తో భారీగా పాజిటివ్గా కేసులు పెరుగుతుండడంతో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది.
కౌలాలంపూర్ : తమ దేశానికి చెందిన ఓ వ్యక్తిని అమెరికాకు అప్పగించడంపై మలేషియా ప్రభుత్వంపై ఉత్తర కొరియా ఆగ్రహంతో ఉన్నది. ఈ మేరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఉన్న తమ దేశ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్�