ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న జొన్న కంకులు తడిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ధన్నూర్(బీ), బోథ్, మర్లపెల�
మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్లలో బోనకల్లు - ఖమ్మం రహదారిపై రైతులు, బీఆర్ఎస్, సీపీఎం, రైతు నాయకులు �
మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మార్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు�
Maize Centers | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆరోపించారు.
Kalvakuntla Sanjay | మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస�
మక్కలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు. దిగుబడులు అధికంగా వస్తాయని సాగు చేసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. కనీసం గిట్టుబాటు ధ
నిర్మల్ జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి మొదలైన ఈదురుగాలుల బీభత్సం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈదురుగాలులతోపాటు వడగండ్ల వాన కురియడంతో కోతదశకు వచ్చిన వరి పైరు నేలవాలింది. ఇది దిగుబడిపై తీవ్ర ప్�
అకాల వర్షం రైతన్న కొంపముంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జిల్లాల్లో కురిసిన వర్షానికి మక్క, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మక్క, వరి నేలకొరుగగా.. మామిడి
Harish Rao | తెలంగాణలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాయపోల్ ఫిబ్రవరి 23 సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. రాయపోల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�
KTR | ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.