ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భ�
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుక�
మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు.
జిల్లాలో అంచనాలకు మించి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలం పంట చేతికి రాగా.. ఇప్పటికే రైతన్నలు చాలా వరకు విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 95,042 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది. ఇప్పటికే వరి 52,947 ఎకరాలు, వివిధ రకాల పంట�
మక్కజొన్న పొత్తులను రెండు అంగుళాల ముక్కల చొప్పున కత్తిరించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, ఉప్పు, కారం, క్రీమ్, వెల్లుల్లి, ఉల్లి పొడి.. అన్నీ వేసి బాగా కలపాలి. కారం మిశ్రమాన్ని మక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి
ఎఫ్ఏవో హెచ్చరిక 2018-19లో మక్కజొన్న, జొన్నపై తీవ్ర ప్రభావం రైతులను అప్రమత్తం చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పంటలకు కత్తెర పురుగు ముప్పు పొంచి ఉన్నదని అంతర్జాతీయ ఆహార, వ్యవసా
జొన్నకర్ర సాధారణంగా అయిదు నుంచి ఆరు అడుగులు పెరుగుతుంది. కానీ, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రామచంద్రాపురానికి చెందిన బొలిశెట్టి సైదులు ఇంట్లో మొలిచిన జొన్న కర్ర 17 అడుగుల ఎత్తు పెరిగింది. పోషకాలు, జన