మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షా పుల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
రైతులు పండించిన మక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతులే క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు.
మక, జొన్న పంటలను పీఎస్ఎస్ సీమ్లో చేర్చాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25% కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు సోమవారం మర�
BRS Protests | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమాషా చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు మండిపడ్డారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ
మక్క రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
Rain Damage : నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాతావరణంలో మార్పులు రావడంతో బలమైన గాలులు వీచాయి. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�