కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులను హెచ్చరించారు.
Farmer | రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చాయి. తాజాగా కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉ�
ఆరుగాలం కష్టించి, ఎన్నో నష్టాలకోర్చి పండించిన పంటలను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళనతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మొక్కజొన్నలను కాపాడుకోలేక
మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురి�
అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం రేపల్లె
మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా రహదారిపై లోకేశ్వరం మండల రైతులు ఆందోళనకు దిగారు.
మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షా పుల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
రైతులు పండించిన మక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతులే క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు.
మక, జొన్న పంటలను పీఎస్ఎస్ సీమ్లో చేర్చాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25% కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు సోమవారం మర�
BRS Protests | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమాషా చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు మండిపడ్డారు.