Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 42,597 మంది రైతులు తమ భూముల్లో 87,664 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పంట చేతికొచ్చింది. అత్యధికంగా ముథోల్ నియెజకవర్గం, ఖానాపూర్లో అత్యల్పంగా సా�
యూరి యా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరి, మక్కజొన్న, మిరప పంట లు సాగు చేసిన నేపథ్యంలో రైతుల అవసరాల మేరకు యూరియా లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద శన
అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట
కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయి.... ఎండిన పంటలను ఇప్పటికే అనేక మంది రైతులు గొర్లు, బర్లు, ఆవుల మేతకు వదిలివేశారు.. వ్యవసాయాధికారులు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పం�
చలికాలంలో నచ్చిన వంటకాలు తింటూ శారీరక చురుకుదనం లోపించడంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆహారంలో మార్పుల (Weight Loss Diet) ద్వారా వింటర్లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు బరువు కూడా �
పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
‘సీఎం కేసీఆర్ సారు నాకే కాదు.. ఇంటింటికీ పింఛిన్, ఇంకా ఎన్నో పథకాలు మంచిగిస్తుండు బిడ్డా’ అని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో కంకులమ్మే బోదాసు నర్సమ్మ తన సంతోషాన్ని ఎమ్మెల్సీ కే కవితతో ప�
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ