రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా వి�
వివిధ మండలాల నుండి ట్రాక్టర్లు, లారీల్లో వచ్చిన మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండ
తొర్రూరు పట్టణంలోని పీఏసీఎస్ గోదాము వద్ద మకల లోడ్ ట్రాక్టర్లు ఐదు రోజులుగా బారులు తీరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కేవలం 9 మంది హమాలీలతో రోజుకు కేవలం 10 నుంచి 20 ట్రాక్టర్లను మాత్రమే దిగుమత�
Harish Rao : తాను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి చాటి చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని రైతులు ధాన్యం అమ్ముకునేందుక
మార్క్ఫెడ్ ద్వారా వానకాలం మక్కల విక్రయానికి సంబంధించిన టెండర్లను మళ్లీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచా
మక్కలు, ధాన్యం కొనుగోలులో ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న రైతులు.. దీనికితోడు మండుతున్న ఎండలతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్�
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షం వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్ల
కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులను హెచ్చరించారు.
Farmer | రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చాయి. తాజాగా కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉ�
ఆరుగాలం కష్టించి, ఎన్నో నష్టాలకోర్చి పండించిన పంటలను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళనతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మొక్కజొన్నలను కాపాడుకోలేక
మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురి�
అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం రేపల్లె
మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా రహదారిపై లోకేశ్వరం మండల రైతులు ఆందోళనకు దిగారు.