మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ
మక్క రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
Rain Damage : నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాతావరణంలో మార్పులు రావడంతో బలమైన గాలులు వీచాయి. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న జొన్న కంకులు తడిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ధన్నూర్(బీ), బోథ్, మర్లపెల�
మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్లలో బోనకల్లు - ఖమ్మం రహదారిపై రైతులు, బీఆర్ఎస్, సీపీఎం, రైతు నాయకులు �
మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మార్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు�
Maize Centers | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆరోపించారు.
Kalvakuntla Sanjay | మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస�
మక్కలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు. దిగుబడులు అధికంగా వస్తాయని సాగు చేసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. కనీసం గిట్టుబాటు ధ
నిర్మల్ జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి మొదలైన ఈదురుగాలుల బీభత్సం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈదురుగాలులతోపాటు వడగండ్ల వాన కురియడంతో కోతదశకు వచ్చిన వరి పైరు నేలవాలింది. ఇది దిగుబడిపై తీవ్ర ప్�