పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
‘సీఎం కేసీఆర్ సారు నాకే కాదు.. ఇంటింటికీ పింఛిన్, ఇంకా ఎన్నో పథకాలు మంచిగిస్తుండు బిడ్డా’ అని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో కంకులమ్మే బోదాసు నర్సమ్మ తన సంతోషాన్ని ఎమ్మెల్సీ కే కవితతో ప�
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
‘ వరి, మక్క లాంటి బయో ఉత్పత్తుల ఆధారంగా నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనర్థాలు కలుగుతాయని అవగాహనలేనివారు చెప్పే మాటలను నమ్మద్దు. భయభ్రాంతులకు గురై ఆందోళన చెందవద్దు’ అని జగిత్యాల జి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
వేలకు వేలు పెట్టుబడులు.. మధ్య మధ్యలో ప్రకృతి వైపరీత్యా లు.. అరకొరగా చేతికొచ్చే పం ట.. అంతా కష్టపడి మార్కెట్లో పండించిన పంటకు మార్కెట్లో రేటు ఉంటుందో లేదో తెలియదు. ఇలా వాణిజ్య పంటలు సాగు ప్రస్తుతం జూదమైంది
రాష్ట్రంలో యాసంగి సీజన్లో మక్క పండించిన రైతాంగానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా ప్రారంభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, ద�
గత మార్చిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నష్టపరిచాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలపై తీవ్ర ప్ర భావం చూపాయి. మబ్బులకు తెగుళ్లు వచ్చా యి. వర్షం, వడగండ్ల వాన చేతికొచ్చిన పంట ను దెబ్బసింది. పూత, పొట్ట దశ, గొల�
జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బయో ఫర్టిలైజర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. ‘మార్క్ఫెడ్ గోల్డ్' పేరుతో వ�
రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సి�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి.
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�