Failure Congress | అకాల వర్షం కుభీర్ మండల రైతాంగానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చిన నేపథ్యంలో అమ్ముకుందామనుకునే సమయంలో వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి.
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని మక్కజొన్న రైతులు నట్టేట మునిగిపోతారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్న త�
కులకచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిం�
మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు మద్దతు ధరల పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం)లో చేర్చాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 42,597 మంది రైతులు తమ భూముల్లో 87,664 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పంట చేతికొచ్చింది. అత్యధికంగా ముథోల్ నియెజకవర్గం, ఖానాపూర్లో అత్యల్పంగా సా�
యూరి యా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరి, మక్కజొన్న, మిరప పంట లు సాగు చేసిన నేపథ్యంలో రైతుల అవసరాల మేరకు యూరియా లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద శన