మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. హెచ్డీ సిరీస్, సిటీ సిరీస్లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలో ఉన్నది. ఇందులో 50 నూతన ఫీచర్స్ను తెచ్�
భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, ఆర్టీసీ, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. స
దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీకి తెలంగాణ అడ్డాగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు అన్నారు. ప్రపంచమంతటా విద్యుత్తు ఆధారిత వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ బ్యాటరీల ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున�
మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం జహీరాబాద్లో ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నద�
Mahindra SUV | మహీంద్రా పాపులర్ ఎస్యూవీ (స్కార్పియో) (Mahindra Scorpio SUV) కారు సన్రూఫ్ (Sunroof) నుంచి వాటర్ లీకై (Water Leak)న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మహీంద్రా సంస్థ స్పందించింది. స్కార్పియో-ఎన్ ఎస్య
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,528 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గే�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,360.79 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
హైదరాబాద్, జూన్ 8: దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా రాష్ట్రంలోకి సరికొత్త ఆరు ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. యువో టెక్+ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు