దేశీయ మార్కెట్కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్�
జనరేటర్ల సంస్థ మహీంద్రా పవరాల్ జెన్సెట్ సరికొత్త మాడల్ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. రెకాన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ జనరేటర్ 625 కిలోవాట్లతో సరికొత్త సీపీసీబీఐవీ+ ఉద్గార మార్గదర్శకాలకు �
మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాక్టరు ప్లాంట్లో ఈ నెల 16న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయగా, గుర్�
జావా, యెజ్డీ, బీఎస్ఈ పేర్లతో లగ్జరీ బైకులను విక్రయిస్తున్న క్లాసిక్ లెజెండ్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా పెట్టుబడులు పెట్టబోతున్నది. ఇతర ఇన్వెస్టర్లుతో కలిపి మహీంద్రా రూ.875 కోట్ల మేర పెట్టుబడి పెట్టా�
ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వాహన ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి అన్ని రకాల ఎస్యూవీలు, కమర్షియల్ వాహన ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది.
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�
కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు చిల్లులు పడబోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్థిక ఫలితాల్లో రాణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.2,348 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది �
యూజ్డ్ కార్ల మార్కెట్ పెద్ద ఎత్తున విస్తరిస్తూపోతున్నదిప్పుడు. కొనుగోలుదారుల కోసం సరికొత్త వేదికలెన్నో పుట్టుకొస్తున్నాయి కూడా. చివరకు మారుతీ, మహీంద్రా, హ్యూందాయ్ వంటి ప్రధాన సంస్థలు సైతం యూజ్డ్ క
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఎక్స్యూవీ700 వాహన వినియోగదారులకు షాకిచ్చింది. వైరింగ్ సమస్యలు తలెత్తడంతో లక్ష యూనిట్ల ఎక్స్యూవీ700 మాడళ్లను రీకాల్ చేస్తున్నట్లు శనివారం ఒ�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్యూవీ 300లో నూతన వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనున్నది. 1.2 లీట�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక పనితీరు కనబరిచింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభంలో 56 శాతం వృద్ధి నమోదైంది.
మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్లో రూ.1,200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు సింగపూర్కు చెందిన సావరిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమ్సెక్ ప్రకటిం�