న్యూఢిల్లీ, ఆగస్టు 10: మహీంద్రా అండ్ మహీంద్రా..ఫ్లూయిడ్ పైపు సస్పిషియన్ సమస్య తలెత్తడంతో 29,878 పికప్ వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఫ్లూయిడ్ పైపు సస్పిషియన్ కొత్తది ఉచితంగా బిగించి కస్టమర్లకు ఇవ్వను�
మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమొబైల్ కంపెనీ తాజాగా బ్రాండ్ న్యూ లోగోను ఆవిష్కరించింది. త్వరలో రాబోయే ఎస్యూవీ మోడల్స్ అన్నీ ఇదే లోగోతో విడుదల కానున్నాయి. మహీంద్ర ఎక్స్యూవీ 700 ప్రీమియం ఎస్యూవీ వెహిక�
ముంబై ,జూన్ 26:మొన్నటిదాకా దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు,డీలర్షిప్లు మూతబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధి�
మహీంద్రా సరికొత్త ఆఫర్లు 90 రోజుల తర్వాతే ఈఎంఐ మొదలు న్యూఢిల్లీ, జూన్ 2: మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొ
ప్రకటించిన మహీంద్రా గ్రూపున్యూఢిల్లీ, మే 28: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. ఏకీకృత ప్రాతిపదికన గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాన�
న్యూఢిల్లీ, మే 3: వార్షిక మెయింటనెన్స్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్లాంట్లను ప్రస్తుత నెలలో నాలుగు రోజులపాటు మూసివేస్తున్నట్లు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. దీంత�