ముంబై, మే 30: మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్యూవీ 300 ఎస్యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేసే యోచనలో ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం క�
న్యూ జనరేషన్ మహీంద్ర స్కార్పియో కోసం కస్టమర్ల నిరీక్షణకు తెరపడనుంది. జూన్ 27న రానున్న స్కార్పియో-ఎన్ ఇమేజ్లను కంపెనీ విడుదల చేసింది. 2022 మహీంద్ర స్కార్పియోను మహీంద్ర స్కార్పియో-ఎన్గా కస
ఇది మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్.జూన్ దీన్ని ఆవిష్కరిస్తామని శుక్రవారం సంస్థ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ ఎస్యూవీ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా మళ్లీ వాహన ధరలను పెంచింది. అన్ని మోడళ్ళ ధరలను 2.5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు ప్రియం కానున్నాయి.
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
ముంబై : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేస్�
పేర్లు సూచించాలని నెటిజన్లను కోరిన ఆనంద్ మహీంద్రా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:డ్రోన్లు జనజీవితంలో భాగమైపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వాటి ప్రాముఖ్యత పెరిగింది. పంటల సేద్యానికి ఉపయోగించే డ్రోన్లకు ఓ చ
న్యూఢిల్లీ : కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవ
విజయవంతంగా ట్రయల్ రన్హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆకాశమార్గాన మందుల సరఫరా చేస్తున్న సంస్థల జాబితాలో మహీంద్రా లాజిస్టిక్ చేరింది. ఆదివారం డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా మందుల స
ముంబై, అక్టోబర్ 1: సెమీ కండక్టర్ చిప్ల కొరత ఆటోపరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సెప్టెంబర్ నెలలో చిప్లు తగినంతగా లేక, పలు కార్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో వాహన అమ్మకాలు పడిపోయాయి.