Mahindra SUV | మహీంద్రా పాపులర్ ఎస్యూవీ (స్కార్పియో) (Mahindra Scorpio SUV) కారు సన్రూఫ్ (Sunroof) నుంచి వాటర్ లీకై (Water Leak)న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మహీంద్రా సంస్థ స్పందించింది. స్కార్పియో-ఎన్ ఎస్య
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,528 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గే�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,360.79 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
హైదరాబాద్, జూన్ 8: దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా రాష్ట్రంలోకి సరికొత్త ఆరు ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. యువో టెక్+ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు
ముంబై, మే 30: మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్యూవీ 300 ఎస్యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేసే యోచనలో ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం క�
న్యూ జనరేషన్ మహీంద్ర స్కార్పియో కోసం కస్టమర్ల నిరీక్షణకు తెరపడనుంది. జూన్ 27న రానున్న స్కార్పియో-ఎన్ ఇమేజ్లను కంపెనీ విడుదల చేసింది. 2022 మహీంద్ర స్కార్పియోను మహీంద్ర స్కార్పియో-ఎన్గా కస
ఇది మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్.జూన్ దీన్ని ఆవిష్కరిస్తామని శుక్రవారం సంస్థ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ ఎస్యూవీ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా మళ్లీ వాహన ధరలను పెంచింది. అన్ని మోడళ్ళ ధరలను 2.5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు ప్రియం కానున్నాయి.