ధాన్యానికి బోనస్పై ఆశలు పెట్టుకున్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యి చ్చింది. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారు. కేవలం సన్న రకం వడ్ల�
యాసంగి పంటలను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ పాల్గొనే బీఆర్ఎస్ బహిరంగసభ కోసం మంగళవా�
బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బ�
Hyderabad | ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొన్నది. మొన్నటి దాకా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారితే.. ఇప్పుడు రెబల్ బెడద ఆ పార్టీని వెంటాడు�
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల బార్ అసోసియోషన్ సభ్యులు మహేశ్వరంలో కోర్టు భవన నిర్మా�
Minister Harish Rao | తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉద్యోగాలు, ఉపాధి, ధనం సృష్టిస్తూ సంపద పెంచుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మన ఊరు- మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నది. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్�
భవిష్యత్తులో సరస్వతీ నిలయంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో రూ.కోటి వ్యయంతో డిగ్రీ కళాశాల భవన నిర
మహేశ్వరం నియోజకవర్గాన్ని వేయ్యి కోట్ల నిధులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి అభివృద్ధి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారని మహేశ్వరం నియోజకవర్గం ట�
మహేశ్వరం : మహేశ్వరానికి మణిహారంగా నిలిచేలా బై పాస్ రోడ్డు నిర్మాణ మ్యాప్ను సిద్దం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. బుధవారం నగరంలోని మంత్రి చాంబర్లో వివిధ శాఖల �