మహేశ్వరం : అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల అభివృద్ది పనులపై మంత్రి చాంబర్లో సమీక్షాసమావేశము నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్�
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ పేదలకు వరంలాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.అమీర్పేట్ గ్రామానికి చెందిన డప్పు వినయ్కుమార్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖా�
మహేశ్వరం : ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన ఆగమయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో ఉండి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్�
మహేశ్వరం : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 27లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన, డ్వాక్రా మహి�
పహాడీషరీఫ్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భారీవర్షాలకు జల్పల్లి చెరు�
బడంగ్పేట : మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడ ఇండ్ల నుంచి �
మహేశ్వరం : ప్రతి ఒక్కరు కోవిడ్-19 టీకాలను వేయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లల్ల�
మహేశ్వరం: హర్షగూడలో నేస్తం యువజన సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష�
మహేశ్వరం: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోర�
మహేశ్వరం : ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని శ్రీవిశ్వ విజ్ఞాన విద్యాఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అన్నారు. గురువారం గట్పల్లిలోని ఉమర్ అలీషా ఆశ్రమంలో అవతారి హస్సెన్షా జన్మదినం సందర్
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ ఎందరో పేదలకు ఆసరాగా నిలుస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన వరికుప్పల యాదయ్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్�
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న మెగా డెయిరీకి శుక్రవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రార