మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
మహేశ్వరం : మండలంలోని మన్సాన్పల్లి గ్రామ అభివృద్ధితో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం : రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మన్సాన్పల్లిలో రూ.1.50 కోట్ల�
మహేశ్వరం : దేవాలయాల అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారంమహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా నిమ్మగూడెం సుధీర్గౌడ్కు నియామక
మహేశ్వరం : కేసీతండా సర్పంచ్ మోతీలాల్ నాయక్ నిర్వహించిన అయప్ప మహాపడి పూజా కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, మాజీ శాసన సభ్యులు తీగల క
మహేశ్వరం : మహేశ్వరంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రిసబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా నాణ్యతతో
మహేశ్వరం : విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1 కోటి 30 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఆక్సీజన్ ప్లాంటు పన
మహేశ్వరం : అన్ని కులాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం హొలియదాసరి సంక్షేమ సంఘం భవనానికి 15 లక్షల ప్రొసిడింగ్ కాఫీని మహేశ్వర�
మహేశ్వరం : రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్�
మహేశ్వరం, : కుక్కల దాడిలో 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జం మల్లేష్ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్ర�
మహేశ్వరం : గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు మహేశ్వరం ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ..రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన�
మహేశ్వరం : అభివృద్ది పనులకు ఆకర్షితులై మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకుడు కాకిమల్లేష్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కష్టపడ్డ �