మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. 250కోట్లతో రావిర్యాల గ్రామంలో 32 ఎకరాలలో విజయడె�
చిన్న సన్నకారు రైతులకు చేయూత నివ్వడమే విజయ తెలంగాణ మెగా డెయిరీ లక్ష్యం -రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెం 1 గా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ �
మహేశ్వరం: శానిటేషన్ పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా
కందుకూరు, మహేశ్వరం :గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. కందుకూరు మండలంలోవాన దంచి కొట్టింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో మండలంలోని కొత్తగూడ, జైత�
కందుకూరు : ఈ నెల 26 గురువారం మండలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ రమేష్గౌడ్ తెలిపారు. ఫ్యాబ్ సిటిలోని 220కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా కందుకూరు, లేమూరు
మహేశ్వరం: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక మన బోనాల పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మతల్లిన�
మహేశ్వరం: మహేశ్వరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమగల్లచంద్రయ్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరామర్శించారు. చంద్రయ్య గత రెండు రోజులుగా అస్వస్థతకు గురి కావడంతో నగరంలోని కేర్ ఆసుప�
మహేశ్వరం:కులమతాలకు అతీతంగా జరుపుకునే పీర్లపండుగను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మతసామరస్యం ఉట్టి పడే విధంగా జరుపుకున్నారు. ప్రజలు అలాయ్,బలాయ్ ఆటలతో గ్రామాలలో సంబురాలు అంబరాన్నంటేలా అనందగా �
మహేశ్వరం:గ్రామాలభివృద్ది కొరకు తన వంతు సహకారం అందిస్తానని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్సాన్పల్లి గ్రామస్తులు ఉపసర్పంచ్ బురమోని నర్సింహ్మయాద
బడంగ్పేట: ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్నిఅలవర్చుకుంటే సమాజంలో మార్పు వస్తుందని మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జీ , కేఎంఆర్ ట్రస్టు చైర్మన్ కొత్త మనోహర్రెడ్డి అన్నారు. కరోనా మూలం
సర్వాయి పాపన్న అడుగు జాడల్లో నడవాలి కందుకూరు : బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో నడువాలని మండల గౌడ సంఘం నాయకులు కోరారు. ఆయన 371వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల ఆయన వ�
మహేశ్వరం: తండాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని నాగారం ,పడమటితండా,దిలావార్గూడ లో 1కోటి 30లక్షలతో నిర్మించ త�
కందుకూరు : ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని కందుకూరు మండల పరిషత్ చైర్ పర్సన్ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు అన్నారు. మండల పరిధిలోని మాదాపూరు రెవెన్�
మహేశ్వరం: ఈనెల 21న మోడల్స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు. 6వతరగతి ప్రవేశాలకు ఉదయం 10గంటలనుండి 12 గంటల వరకు, 7,10వ తరగతి ప్రవేశాలకు 2గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు