నిర్మాణ సంస్థతో కుమ్ముక్కైన అధికారులు ఒక సర్వే నంబర్లో ఉన్న చెరువును కొంతమేరకు పక్క సర్వే నంబర్లోకి తోసేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేస్తే వచ్చిన హైడ్రా అధికారులు చెరువును ఇంకా నోటిఫై చేయలేదంటూ చేత�
చెరువు హద్దులను చెరిపారు... సర్వేనంబర్లనే మార్చారు... కాగితాలపై గీతలు గీశారు... ఇక ఇదే చెరువు అన్నారు. ఏండ్ల తరబడి కసరత్తు చేసి రూపొందించిన మాస్టర్ప్లాన్-2031 సైతం ఖాతరు చేయకుండా తాము గీసిన గీతల్లోనే చెరువు ఒ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ, మంకాళ, ఇమామ్గూడ తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరల్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భక్తులతో కలిసి అమ్మవారికి బోనం సమర్
గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే నాదర్గుల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బడంగ్పేట్ నుంచి నాదర్గుల్ రోడ్డును పరిశీలిం
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దచెరువును ఆదివారం ఆమె పరిశ�
MLA Sabitha | గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్ద చెరు�
MLA Sabitha | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమై పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికి రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని పక్షపాతం వీడాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు.
MLA Sabitha | కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మర్చిపోయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, మర్యాద రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తద�
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత మర్యాద రాఘవ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్రెడ్డితోపాటు �
Maheshwaram | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్ రెడ్డితో ప�