KTR | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రొటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయి
ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో భారీగా నల్లధనం ఉన్నదని, ఫేక్మనీని పెట్టి దాన్ని కొట్టేయాలని దోపిడీ దొంగలు వేసిన భారీ స్కెచ్ను ఆదిబట్ల పోలీసులు భగ్నం చేశారు.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్) ప్రపంచ పోకడనే మార్చివేస్తోంది. ఐటీ రంగంలోనే కాదు ప్రతి రంగంతోనూ ఏఐ పెనవేసుకుంటోంది.మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్�
నియోజకవర్గ ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక
MLA Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజక వర్గం ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఇన్చార్జి ఎంపీపీ సునిత�
సెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు గాను 7చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Maheshwaram, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Maheshwaram, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Maheshwaram,
CM KCR | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఇలాంటి ఎమ్మెల్యే�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
రాష్ట్రంలో మంచినీటి దాహాన్ని తీర్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని, దళిత బంధు ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.