రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎం�
KTR | మహేశ్వరం నియోజకవర్గమంతా గులాబీమయంగా మారింది. ఆమనగల్లో నిర్వహించిన రైతు ధర్నాకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలి వెళ్లార�
Sabitha Indra Reddy | కందుకూరు : కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లేమూరులో మాట్లాడారు. ఈ నెల 17న కేసీఆర్ బర్త్డే రోజున మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు కార
Sabitha Indra Reddy | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలంలోని నాగారంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దా�
KTR | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రొటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయి
ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో భారీగా నల్లధనం ఉన్నదని, ఫేక్మనీని పెట్టి దాన్ని కొట్టేయాలని దోపిడీ దొంగలు వేసిన భారీ స్కెచ్ను ఆదిబట్ల పోలీసులు భగ్నం చేశారు.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్) ప్రపంచ పోకడనే మార్చివేస్తోంది. ఐటీ రంగంలోనే కాదు ప్రతి రంగంతోనూ ఏఐ పెనవేసుకుంటోంది.మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్�
నియోజకవర్గ ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక
MLA Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజక వర్గం ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఇన్చార్జి ఎంపీపీ సునిత�
సెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు గాను 7చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ�