Maheshwaram | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్ రెడ్డితో ప�
నిరుపేదలు కష్టపడి కట్టుకున్న ఇండ్లలో ఒక్క గజం కూడా వదులుకునేది లేదని, వ్యవస్థల పేరుతో ఇష్టారాజ్యంగా ఇండ్లను కూలుస్తామంటే ప్రభుత్వంపై న్యాయం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్ర�
Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుబా కాలనీతో పాటు ఇతర కాలనీల్లో హైడ్రా ఎఫ్టీఎల్ మార్కింగ్లు జరిగాయని, ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏదైనా జరగరాని పరిణామాలు చ�
Sabitha Indra Reddy | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన వ్యక్తులను గమనించిన ఆమె.. వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని ఆరా తీశారు. అలాగే గాయపడిన వారిని ఆస్పత్రికి తరల�
హైదరాబాద్ శివారు మహేశ్వరం నియోజకవర్గంలోని సూరన్ గుట్ట ఎల్లమ్మ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
MLA Sabitha | మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ సమస్యలపై సమీక్ష సమావేశం పెట్టిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
MLA Sabitha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.