ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు పట్టణానికి చేరుకొని ముందుగా గిరిజన భవనం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, అనంతరం జ
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమ�
ప్రజల కంటి సమస్యలపై కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. నాలుగేళ్ల క్రితం కంటి వెలుగు మొదటి దఫా నిర్వహించి వేలాది మందికి కళ్లద్దాలు, అవసరం ఉన్�
మహబూబాబాద్లోని అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఆలయానికి వచ్చి పూజలు చేశార
రైతు.. రైతులా ఉన్నంత కాలం కష్టాలు తప్పవు. నష్టాలు వదలవు. అదే భూమి, అదే విత్తు, అదే ఎరువు, అదే కోత, అదే ధర. కానీ, వ్యూహం మారాలి. పక్కా వ్యాపారవేత్తలా ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపెల్లి న�
జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కే�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరును ఇక ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదానితనం పెంచేందుకు ఈ చర్యలను చేప�
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కా�
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. మార్కెట్ ఆవరణ ధాన్యపు రాశులతో నిండి పోయింది
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగు నీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడిన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో నీళ్ల సమస్యను అధిగమించి తలెత్తుకొని నిలబడింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�
మహ బూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలలో తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. మంగళవా రం హైదరాబాద్లోని ప్రగతి భవన్ �
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సి