తుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందగుడు పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ
బహుజనుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 372�
కూతురు అడ్డుగా ఉందని చంపిన తల్లి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘోరం కేసముద్రం, ఆగస్టు 1: వావివరసలు మరిచిన అన్నాచెల్లె సహజీవనం సాగిస్తూ అడ్డుగా ఉన్నదని ఆరేండ్ల పాపను బలితీసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయ�
మహబూబాబాద్ : విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మపురం జీ కే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ మహేష్ (30) బానోత్ సుధాకర్ (35) అనే రైతులు వ్యవసాయ బో�
వరుసగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో జనం కాస్త ఊపి
కుంభవృష్టిగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. వారం రోజులుగా సూర్యుడు కనిపించకుండా మబ్బులు పట్టేయడం, ముసురు కమ్ముకోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్
వర్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వర్షాలపై అన్ని శాఖల అధికారులత
వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది �
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పదో రోజు జోరుగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారు
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. వారి ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఆలేరు, శ్రీరామగిరి, నైనాల,
భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు - మన బడి’తో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా