Mahabubabad | భార్య(Wife) చనిపోవడంతో తట్టుకోలేక ఐదు రోజల్లో భర్త(Husband dies) మృతిచెందిన విషాదకర సంఘటన బుధవారం మహబూబాబాద్(Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం(Jayapuram) గ్రామంలో చోటుచేసుకుంది.
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడు అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్లు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
కారు ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండల శివారులో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్సై దీపికారెడ్డి కథనం ప్రకారం.. గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన చింతల సుధాకర్ వినోద దంపతులు,
Mahbubabad | ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే వారికి కన్నీళ్లే మిగిలాయి. కష్టాలు కడతేరే మార్గం లేదని భావించిన ఆ దంపతులు చావే శరణ్యమనకున్నారు. పురుగుల మందు తాగి(Pesticides) ఆత్మహత్యాయత్నానికి(Couples suicide) పాల్పడ్డారు. ఈ సంఘటనలో భర�
MP Malothu Kavitha | మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత(MP Malothu Kavitha) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కవిత ఎప్పుడు ముందే ఉంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో(Road Accident ) గాయపడిన యువతికి అండగా నిలిచారు.
మానుకోట కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెకాయి. మహబూ బాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న మురళీనాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది.
Minister Errabelli | తొర్రూరు పట్టణంలో ఈనెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పెద్దవంగర మండలంలోని పలు తండాల్లో తండా బాట నిర్వహిస్తున్న సందర్భంగా �
మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న శరత్చంద్ర పవార్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ చేశ
ఓ మారుమూల తండాలో పుట్టిన గిరిజన బిడ్డలు భూక్య రమేశ్, బానోత్ రమేశ్ దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. చంద్రయాన్-3 విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కమ్యూనికేషన్ విభాగంలో కీలకంగా వ్యవహరించా రు. భారత విజయంల�
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన శ్రీనలంద స్కూల్ బస్సు దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాలపల్లిలో విద�