మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర గుట్ట రామలింగశ్వేరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది.
దేశంలో రామేశ్వరం, కంచిలో ఉన్న సైకత శివలింగాన్ని భక్తులు దర్శించుకునే అవకాశం లేదు. కానీ, మహాశివరాత్రికి సైకత లింగాన్ని ఇక్కడే దర్శించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థ�
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
ఈ నెల 18న మహాశివరాత్రి వేడుకలకు స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం ముస్తాబవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులు పూర్తికాగా..జాతర కోసం ఆలయానికి ఇటీవల ప్రభుత్వం రూ.50 ల�
మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు జరుగనున్న మహాశివరాత్రి జాతరకు రూ.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.
గుడివాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాల్లో సీఎం జగన్