మండలంలోని పోలంపల్లి పంచాయతీలోగల కోటిలింగాల (మహాశివరాత్రి) జాతర శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఇల్లెందు డివిజన్లో రెండవ పెద్ద జాతరగా ఇది ప్రసిద్ధిచెందింది. ఈ జాతరకు వేలమంది భక్తులు తరలివస్తా�
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మొగిలి (కేతకీ) వనంలో వేలిసి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభంకానున్న�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐ దో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపుర్ క్షేత్రం లో మార్చి 4వ తేదీ నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 8వ తేద
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.
‘దర్శకుడు హర్ష ఈ కథను ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా పనిచేశారు. మహాశివరాత్రి రోజున ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు గోపీచంద్. ఆయ�
మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జాతరకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు.
Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను