వారం రోజులుగా ని ర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం అవభృత స్నానం(తీర్థావళి)తో ముగిశాయి. శివాలయంలో నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా ఆల య సిబ్బంది వసంతోత్సవం �
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. కల్యాణవేదికపై ఉత్సవమూర్తులను అర్చకులు ప్ర�
తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేవాలయానికి భక్తులు పోటెత్తారు
మహాశివరాత్రి సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్లో ఆదివాసీల జాతరను అధికారికంగా నిర్వహించారు. లింగాల మండలం భౌరాపూర్ ఆలయానికి పలు జిల్లాల నుంచి విచ్చేసిన చెంచుల సమక్షంలో శుక్ర
మండల కేంద్రంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కల్యాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాశివుడికి ప్రత్యేక పూజలు న�
ఓం నమశ్శివాయ.. హ రహర మహాదేవ.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో అలంపూర్ క్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భ వ కాలంలో బోళా శంకరుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల ను�
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన ప్రత్యేక పూజలు అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి.
జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టా
మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేడుకలకు ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ శంభుగుట్ట దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని ముస్తాబు చేశారు. దౌల్తాబాద్తో పాటు సిద్దిపేట, మెదక్, నిజామా�