మహారాష్ట్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్లతో 1,880 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటి
Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నది. ఇటీవల ఆమె నటించిన స్త్రీ-2 విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం తీసుకున్న�
PM Kisan Yojana | ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జగదాంబ మాతా ఆలయాన్ని (Jagdamba Mata Temple) ప్రధాని సందర్శించారు.
Harshvardhan Patil | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన కుమార్తె కూడా ఇదే స�
Goddess Kanaka Durga: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు.
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Cow As 'Rajya Mata' | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేద కాలం నుంచి దేశీయ గోవుల ప్రాముఖ్యత, వాటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ �
MVA leaders meet | మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) హడావిడి మొదలైంది. ఈ ఏడాది ఆఖరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకు
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్రక్చర్స్...మహారాష్ట్రలో రూ.21 వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ �
Singur Dam | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వచ్చే వరద సైతం
Road Accident | మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.