మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న రెండు దశల్లో పోలి�
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది.
Ranji Trophy 2024-25 : ప్రతి రంజీ ట్రోఫీలో కొత్త స్టార్లు పుట్టుకొస్తుంటారు. తమ సంచలన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటుకు పోటీ పడుతుంటారు. మూడు రోజల క్రితం మొదలైన రంజీ సీజన్లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. �
Atul Londhe Patil | రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, చిన్న పిల్లల నుంచి బడా రాజకీయ నాయకుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అతుల్ లోధీ పాటిల్ విమర్శించారు. మహారాష్ట్ర సర్క�
Baba Siddique | మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ బాంద్రాలోని తన కుమారుడు జీషన్ కార్యాలయం వద్ద శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సల్మాన్ ఖాన్తో సిద్ధిఖీ సన్నిహిత సంబంధాలు కొనసాగి
Baba Siddique | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీపై ముగ్గురు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కాల్పులకు పాల్ప�
Baba Siddique | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెల
మహారాష్ట్ర కాంగ్రెస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుబులు పట్టుకున్నది. తెలంగాణ దుష్పరిపాలనా ప్రభావం తమపై పడుతుందనే ఆందోళన అక్కడి కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది.
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
Ratan Tata | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్టాటా స్మార్థకార్థం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే టాటాగ్రూప్స్ దివంగత గౌరవ చైర్మన్కు భారత రత్న ఇవ్వాలని
మహారాష్ట్రలోని ముంబైలో (Mumbai) ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ముంబైలోని బెంబూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు.