Badlapur Case | మహారాష్ట్ర బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిందితుడికి థానే జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పని చేస్తున్న న�
Shivaji Maharaj Collapses | మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివాజీ భారీ విగ్రహం కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్లో 35 అడుగులు ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. మల్వాన్లోని �
మహారాష్ట్రలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో పుణె జిల్లా ముల్షి తహశీల్ పరిధిలోని కొంద్వాల్ గ్రామ సమీపంలో అదుపుతప్పి కూలిపోయిందని అధికారులు వెల�
Boiler Explosion | ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కరెంటు కనెక్షన్ ఇవ్వకముందే రైతుకు భారీ బిల్లు పంపింది మహారాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ఎంఎస్ఈబీ. దీనిపై రైతు ఫిర్యాదు చేయగా, బిల్లు రద్దు చేయకపోగా మరో రూ.11,750 చేర్చి కొత్త బిల్లు పంపించింది.
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Maharashtra: ఫార్చూనర్ వాహనాన్ని టాటా హారియర్ .. రెండు సార్లు ఢీకొట్టింది. ఓ సారి వెనుక నుంచి.. మరోసారి ముందు నుంచి. ఈ ఘటన ముంబైలోని థానేలో జరిగింది.
Teacher Arrest | మహారాష్ట్ర బద్లాపూర్లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్ లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి మరో వైపు విచారణ కొనసాగుతున్న తరుణంలో అకోలాలో మరో విద్యార్థినులపై వే�
నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్లో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
Mother Chases Man With Stone | ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇది చూసిన ఆ వ్యక్తి తల్లి ఎంతో ధైర్యంగా ప్రతిఘటించింది. కుమారుడ్ని కాపాడేందుకు రాయితో దుండగులను తరిమింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆస