Cow As 'Rajya Mata' | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేద కాలం నుంచి దేశీయ గోవుల ప్రాముఖ్యత, వాటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ �
MVA leaders meet | మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) హడావిడి మొదలైంది. ఈ ఏడాది ఆఖరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకు
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్రక్చర్స్...మహారాష్ట్రలో రూ.21 వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ �
Singur Dam | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వచ్చే వరద సైతం
Road Accident | మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Ramdas Athawale | కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చేర్చుకోవడం వల్ల తమ పార్టీ ఆర్పీఐ(ఏ)కు చోటు దక్కలేదని అన్నారు.
Children Crushed to Death | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కిం�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి నేతల్లో పదవుల కోసం ఆరాటం మొదలైంది. కూటమి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ తొలిసారి తనకు ముఖ్యమంత�
గణేశ్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఇకడి కొన్ని మసీదుల్�
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతున్నది. కొందరు వ్యాపారులు మాఫియాగా ఏర్పడి వివిధ మార్గాల్లో రవాణా చేస్తూ సొమ్ముచేసుకోవడం పరిపాటిగా మారింది.
Blow To BJP | మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. విదర్భ సీనియర్ నేత గోపాల్దాస్ అగర్వాల్ కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్కు రైల్వేశాఖ రెండు కేటాయించి�