కాంగ్రెస్ మోసాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రజలు రెండు జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పారని �
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవి చూసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక చేసిందేమి లేకపోయినా.. ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్రెడ్డ�
మహిళాకర్షక పథకాలు పార్టీల గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. రెండు రాష్ర్టాల్లోని అధికార పార్టీలు మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఈసారి వారి �
MVA Defeat | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు.
Harish Rao | మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు గ్యారంటీల పేరుతో మహారాష్ట్రలో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలను నమ్మలేదని స్పష్టమైందని తెలిపారు. తెల
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న �
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్ పోల్స్లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొన్నది.
Child Dies As Man Slaps | ఒక వ్యక్తి సరదాగా మూడేళ్ల చిన్నారి చెంపపై కొట్టాడు. గోడకు తల తగలడంతో ఆ పాప మరణించింది. భయపడిన ఆ వ్యక్తి చిన్నారి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని తగులబెట్టి చెట్ల పొదల్లో ప�
Gas Leak | ఎరువుల కర్మాగారంలో రియాక్టర్ పేలింది. దీంతో గ్యాస్ లీక్ అయ్యింది. విష వాయువుల వల్ల ముగ్గురు మరణించారు. మరో 9 మంది అస్వస్థత చెందారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Maharashtra Exit Polls | మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. అయితే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కూటమి) గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు తెలిప�
Maharashtra's Polls | మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా విషాద సంఘటన జరిగింది. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చొని ఉన్న స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. బీడ్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 45.53 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Mukesh Ambani | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.