Ramdas Athawale | కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చేర్చుకోవడం వల్ల తమ పార్టీ ఆర్పీఐ(ఏ)కు చోటు దక్కలేదని అన్నారు.
Children Crushed to Death | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కిం�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి నేతల్లో పదవుల కోసం ఆరాటం మొదలైంది. కూటమి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ తొలిసారి తనకు ముఖ్యమంత�
గణేశ్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఇకడి కొన్ని మసీదుల్�
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతున్నది. కొందరు వ్యాపారులు మాఫియాగా ఏర్పడి వివిధ మార్గాల్లో రవాణా చేస్తూ సొమ్ముచేసుకోవడం పరిపాటిగా మారింది.
Blow To BJP | మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. విదర్భ సీనియర్ నేత గోపాల్దాస్ అగర్వాల్ కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్కు రైల్వేశాఖ రెండు కేటాయించి�
Audi Car: నాగపూర్లో ఆడీ కారు బీభత్సం సృష్టించింది. కార్లను, బైక్లను ఢీకొట్టుతూ వెళ్లింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. అయితే ఆ కారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడి పేరిట రిజిస్టర�
ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో రూ.10 పెరిగింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉల్లి ధరల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
FDI : ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించిన రాష్ట్రంగా మహరాష్ట్ర అగ్రస్దానంలో నిలిచిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్క
పదేండ్ల లోపు ఇద్దరు మగ పిల్లలు. అనారోగ్యంతో దవాఖానలో చనిపోగా.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రుల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దవాఖాన సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకపోవటంతో, పిల్లల �
Parents Carry Dead Sons On Shoulders | తీవ్ర జ్వరం బారిన పడిన ఇద్దరు బాలురు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై గ్రామం వరకు మోశారు. ఈ వీడియో �
SRSP | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండ�