Explosion At Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
love jihad | మహారాష్ట్ర (Maharashtra)లోని మహాయుతి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘లవ్ జిహాద్’ ( love jihad) కేసులకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకురాబోతోంది.
Maharashtra Chicken | వింత వ్యాధితో కోళ్లు చనిపోతున్న దృష్ట్యా కామారెడ్డి జిల్లాకు చెందిన అధికారులు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే కోళ్లపై ఆంక్షలు విధిస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ శుక్లా (14) ఒక రోజులో ఆరు గిన్నిస్ రికార్డులను సృష్టిం చాడు. ఐదు అంకెలు గల 50 సంఖ్యలను 25.19 సెకండ్లలో కూడిక చేసి రికార్డు సృష్టించాడు.
Mid-Air Drama | బిజినెస్ ట్రిప్ పేరుతో ఎంజాయ్ చేసేందుకు మాజీ మంత్రి కుమారుడు ప్రయత్నించాడు. కుటుంబానికి చెప్పకుండా తన ఫ్రెండ్స్తో కలిసి చార్టర్డ్ విమానంలో బ్యాంకాక్ బయలుదేరాడు. అయితే అతడి కిడ్నిప్ ఆరోపణల�
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కూటమిలో ఏర్పడిన లుకలుకలు బహిర్గతమయ్యాయి. ఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్లో ఏక్నాథ్ షిండేకు మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కా
Dispute Over Instagram Post | ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో యువకుడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Kills Teen) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (GBS).. తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తున్నది. ఈ వ్యాధిబారిన పడిన ఓ 25 ఏండ్ల మహిళ మరణించింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వి�
సిబిల్ స్కోర్ విషయంలో పెండ్లి కాని యువకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. సిబిల్ స్కోర్ కారణంగా ఒక యువకుడికి కొద్ది రోజుల్లో జరగాల్సిన పెండ్లి ఆగిపోయిన ఘటన మహారాష్ట్రలో చోటు�
Rahul Gandhi | ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడ�
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులతో మొదటి సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్సర్కు చేరుకుంది. వీరిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు.