Union Minister's Daughter Harassed | కేంద్ర మంత్రి కుమార్తెను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన
జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 9.1 శాతం చ�
స్టాక్మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Man Bites Off Friend's Ear | ఇద్దరు స్నేహితులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఒక వ్యక్తి కోపంతో ఫ్రెండ్ చెవి కొరికాడు. తెగిన భాగాన్ని మింగేశాడు.
Maharashtra | మహారాష్ట్రలోని బుల్దానాలో నిరుడు డిసెంబర్లో ఓ వింత వ్యాధి వ్యాపించి అకస్మాత్తుగా ప్రజల్లో జుట్టు రాలడం మొదలై పిల్లలు, పెద్దలు స్త్రీలలో చూస్తుండగానే బట్టతల ఏర్పడింది.
Man Stabbed To Death | ఒక వ్యక్తి మహిళను వేధించాడు. ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు అతడ్ని కొట్టారు. అంతటితో ఆగక కత్తితో పొడిచి ఆ వ్యక్తిని హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళ కుటుంబానికి చెందిన పది
మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో విభేదాలు ముదిరాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించ�
Manikrao Kokate | మోసం కేసులో మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్రావ్ కోకాటేకు నాసిక్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాన�
Mahayuti | మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలోని మహాయుతి (Mahayuti) కూటమిలో చీలికలు వస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడ
Power tussle | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు పోటీగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సమాంతర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని మహాయుతి ప్రభుత్వంలో అధికార పోరు జరుగుతున్నట్లు ఊహాగానాలు వ�