Harish Rao | తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన గాలికి వదిలి.. గాలి మోటర్లో మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. నిజాలు చెప్�
MVA Manifesto | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కుల గణన, మహిళలకు నెలకు రూ.3,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు ఆరు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చింది.
మహారాష్ట్ర ఎన్నికల వేళ నాసిక్ జిల్లాలో కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మాలెగావ్ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులను యాజమానులుగా చూపుతూ నాసిక్ మర్చంట్ బ్యాంక్ మాలెగావ్ బ్రాంచ�
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరాఠీల ఓట్ల కోసం మూడు సేనలు పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నాయకత్వంలో�
పుట్టిన ఊరే ప్రపంచంగా పెరిగిందామె. పుస్తకాల్లోనే బయట ప్రపంచాన్ని చదివింది. సుదూరాల్లోని అవకాశాలు అందుకోవాలని కలలు కన్నది. కట్టుబాట్లు వద్దన్నా, ఆడపిల్ల అని ఎందరు వెనక్కి లాగినా వినలేదు. అమెరికా చేరింది.
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు, ఏడు అంటూ ఎలాంటి గ్యారంటీలూ (guarantees) ప్రకటించడం లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా, రెండు ప్రధాన రాజకీయ కూటముల నుంచి 150 మందికిపైగా రెబల్స్ బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూట�
ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మంగళవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతిఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న
పెట్టుబడుల్లో తెలంగాణ ఎక్కడున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో టాప్ 10లో ఉన్న రాష్ర్టాల పెట్టు�
Maharashtra | మహారాష్ట్రలోని అధికార మహాయుతి ప్రభుత్వంపై ప్రతిపక్షాలపై పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. డీజీపీ రష్మీ శుక్లాను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశ
Zeeshan Siddique | మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ను కొద్ది రోజుల క్రితం బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తాజాగా బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్కి, బాలీవుడ్ నటుడు సల�
Stampede | దీపావళి పండుగ నేపథ్యంలో జనం సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్లకు పోటెత్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దాంతో ముంబైలోని బాంద్రా టెర్మినస్లో ఇవాళ ఉదయం భ�
Maharashtra | త్వరలో మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్లను (star campaigners) బీజేపీ (BJP) ప్రకటించింది.