సాగునీటి కొరత రైతుల ప్రాణాలు బలితీసుకొంటున్నది. పొలాలకు నీటిని పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్క
Electric shock | విద్యుదాఘాతంతో(Electric shock) ఇద్దరు రైతులు మృతి(Farmers died) చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) చిన్న చింత కుంట మండలం, పర్దీపూర్లో చోటు చూసుకుంది.
Revanth Reddy | మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు.
Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Srinivas Goud | గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని బూచిగా వాడుకుంటున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్య�
KTR | కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్�