ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మంగళవారం జరగాల్సిన ఈ ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జూన్ 2కు వాయిదా వేసింది.
MLC Elections | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మహబూబ్నగర్ స్థానికసంస్థల ఉప ఎన్నికల్లో వనపర్తి జిల్లా నుంచి వందశాతం పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డితోపాటు మిగిలిన 218 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
MLC By Election | మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు త
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (MLC By Election) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుక�
Dogs |మహబూబ్నగర్ జిల్లా పొన్నకల్లో గతనెల అర్ధరాత్రి వీధి కుక్కలను గన్తో కాల్చి చంపిన కేసును ఛేదించినట్టు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఓ పెంపుడు కుక్కను కరిచి హతమార్చడమే కాకుండా మరో పెంపుడు కుక్కను కరిచ
KCR | మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్కుంట నవీన్కుమార్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీ ఫారం అందజేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
మహబూబ్నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్ కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
KCR | బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా ప
KCR | తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోంది.. వంద రోజులు పూర్తికాక ముందే వ్యతిరేకత వస్తోంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర�
BRS Party | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. నిన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో అభ్యర్థిని ఖరారు చేశారు. మ�
KTR | తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణపై చర్చించారు. రానున్న లోక్సభ, ఎమ్మెల్స�
KCR | త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న కరీ�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 4 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.