కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి ఇండ్లను శుద్ధి చే సుకుంటూ పరమ పవిత్రతో భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాదుకల స్పర్శకు సమయం ఆసన్నమైంది. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తిస్వామి ఉద్దాల మహోత
Madhusudanachari | మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని రాజకీయ కక్షులకు దిగుతున్నారని బీఆర్ఎస్ శాసనమండలి పక్ష నేత మధుసూదనాచారి(Madhusudanachari )ఆరోపించారు.
Kurumurthy Jatara | పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) భాస్కర్కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల తరఫున నిరంతరం �
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో మంగళవా రం 43వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో చాం పియన్షిప్ పోటీలు ఉత్కంఠగా కొనసాగా యి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. రెండోరోజు హోరాహోర�
Kishan Ji | మావోయిస్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమ�
వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తితండాకు చెందిన సక్రూనాయక�
Speed Post | తపాలా శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాల్ లెటర్ను సరైన సమయంలో అందజేయకపోవడంతో ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోయాడు.
Udandapur Reservoir | మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ (Udandapur Reservoir )పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలిం�
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గోరక్పూర్ - మహబూబ్నగర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్లో నడిపిస్తున్నట్లు పేర్కొంది.
గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని మైనారిటీ బాలుర-2 గురుకుల విద్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.