Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Srinivas Goud | గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని బూచిగా వాడుకుంటున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్య�
KTR | కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్�
MLC Kavitha | ఈ నెల ఒకటిన పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు వాటి ఊసేలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్నసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ మ
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి సోదరడు ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
Breaking News | మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు