దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కు టుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి పూచీకత్తు లేకుండా వందశాతం సబ్సిడీ రూపంలో అందించింది. ఈ పథకంతో లబ్ధిపొందిన కుటు�
RTC bus | పొగమంచు(Fog) కమ్మేయడంతో ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళిలన ఘటన మహబూబ్నగర్(Mahabubnagar) జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది.
Tractor overturned | మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి(Tractor overturned) మృతి ఓ వ్యక్తి మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad)ఇనుగుర్తి మండలం లాలు తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవార
కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు.
Rythu Bandhu | మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుబంధు(Rythu Bandhu) పైసలు రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. కాగా, హన్వాడ మండలానికి చెందిన ఓ రైతు( Farmer)కు కేవలం ఒక్క రూపాయి రైతుబంధు డబ్బులు తన ఖాతాలో జమకావడంతో �
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి స్వల్ప వరద కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 3,482 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,468 క్యూసెక్కులుగా నమోదైంది. ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు, సమాం�
జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తియ్యేవరకు ఎమ్మెల్యే హన్మంతు షిండే తన సమీప అభ్యర్థి కంటే 2184 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్లో ఉన్నారు.
Srinivas Goud | ఎగ్జిట్ పోల్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖ
Minister Srinivas Goud | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే వజ్రాయుధం. ఓటు విలువను గుర్తించిన ఓ యువకుడు తన ఓటు(Vote) హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..మహబూబ్నగర్కు చెందిన యువకుడు బి. భరత్ క
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Mahabubnagar, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Mahabubnagar, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Mahabubnagar,
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసి.. దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. పట్వారీల రాజ్యం తీసుకువస్తామంటోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరిగ�