Minister Srinivas Goud | పార్టీ నాయకులు, కార్యకర్తలు గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలని..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా
Srinivas Goud | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఉదయం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీలోని ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆసక్తికరమైన సంఘటన �
Minister Srinivas Goud | క్రమశిక్షణ గల పార్టీ బీఆర్ఎస్. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న బీఆర్ఎస్కు ఉన్నారు. మా బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమే..కార్యకర్తలు సైనికుల వలే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్�
Telangana | కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ పథకాలపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అంటూ ఓ సాధారణ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశా డు. శనివారం మహబూబ్నగర్ జిల్లాలో ని హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగిం
CM KCR | తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెల�
CM KCR | ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి కరువును తలుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మనషులే కాదు.. మహబూబ్నగర్ చెట్లు కూడా బక్క పడిపోయాయని బాధ పడ్డామని కేసీఆర్ గుర్తు చేశా�
స్వచ్ఛ మహబూబ్నగర్గా తీర్చిదిద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్నా
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరును అద్భుతంగా త
Palamuru | ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారం
Minister Srinivas Goud | ఎన్నటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud )అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళ
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు (School Bus) బోల్తా (Overturn) పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం మహబూబ్నగర్లోని శిల్పారామంలో 200 మంది లబ్ధిదారులకు బీసీ చేయూత కింద రూ.లక్ష చొప్పున మంజూరైన చెక్కులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు.
ఉమ్మడి పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. 35 లక్షల ఎకరాలకుపైగా సాగు యోగ్యమైన భూములున్న జిల్లా. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క భీమా.. దుందుబి.. చెప్పుకుంటూ ఎన్నో అపారమైన నీటి వనరులు.
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పర్యాటక రంగం స్వర్ణ యుగంగా మారింది. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆదిమానవుడి కాలం నుంచి ఎన్నో చారిత్రక, పురావస్తు, స