విద్యుత్ బిల్లులు చేయడంపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్కు రజకులు, నాయీబ్రాహ్మణుల కృతజ్ఞతలు దామరగిద్ద, మే 25: తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేయడంతోపాటు వివిధ కులవృత్తుల వారికి కూడా చేయూతనిస్తున్నది
పట్టణ ప్రగతి-2లో వార్డులో ఏర్పాటు మహబూబ్నగర్టౌన్, మే 25: పట్టణాలు, నగరాల్లో పిల్లలు, యువత మానసిక శారీరక ఆరోగ్యం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పట్టణ ప్రగతి రెండో విడుతతో క్రీడా ప్రాంగణాల ఏర్�
ఇన్ఫ్లో 16,332, అవుట్ఫ్లో 357 క్యూసెక్కులు అయిజ, మే 25 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవుట్ఫ్లో 357 క్యూసె
గాధిర్యాల్లో వైభవంగా ఉత్సవాలు హాజరైన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మహ్మదాబాద్, మే 25 : మండలంలోని గాధిర్యాల్లో బుధవారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అంజన్న జాతర ఉత్సవాల్లో భా గంగా మూడు�
గద్వాల రూరల్, మే 25 : అన్ని వర్గాల అభివృద్ధే ధ్యే యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బీరెల్లి గ్రామంలో గం గమ్మద�
సమాజ సేవే ఆయన దినచర్య పేద విద్యార్థుల చదువుకు చేయూత సామాజిక సేవలో తనదైన శైలి క్రీడాకారులకు ప్రోత్సాహకాలు పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పుస్తె మెట్టెలు పంపిణీ కొవిడ్ బాధిత కుటుంబాలకు అండగా తిరుమల మహేశ్ �
ఇప్పటికే వైద్యులకు శిక్షణ ఖరీదైన మందులూ లభ్యం మలేరియా, డెంగీ వ్యాధుల నివారణకు ఔషధాలు వైద్యులకు ప్రోత్సాహకం గ్రామీణ పేదలకు ఆరోగ్య భద్రత నాగర్కర్నూల్, మే 24 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ పేదలకు సైతం ఆరోగ్య భద్
కలెక్టర్ ఉదయ్కుమార్ నాగర్కర్నూల్, మే 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలె
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ పనులు పరిశీలన గద్వాల, మే 24 : జిల్లా కేంద్రంలో 20సంవత్సరాలుగా దంతవైద్యుడు డాక్టర్ మహేశ్ దంత సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రా�
ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం ‘మన ఊరు – మనబడి’ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం ఎర్రవల్లి చౌరస్తా, మే 24 : ఉన్నతమైన ఇం గ్లిష్ మాధ్యమంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, �
క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తాం పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ మహబూబ్నగర్టౌన్, మే 24: అందరి సహకారంతో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. పీయూ వీసీగా ఏడా�
పదో తరగతి పరీక్షకు 13,082మంది విద్యార్థులు హాజరు 186 మంది గైర్హాజరు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మహబూబ్నగర్టౌన్, మే 24: పదో తరగతి పరీక్ష వార్షిక పరీక్షలు మంగళవారం రెండోరోజు ప్రశాంతంగా ముగిసింద�
100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ ఎంసీహెచ్గా మారనున్న కల్వకురి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ట్రామా కేర్, రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వెల్లడి కల్వకుర్తి, మే 24 : కల్వకుర్తి కమ్యూనిటీ దవాఖ�
జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహబూబ్నగర్, మే 24: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి అన్నారు. జి ల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రెండోస్థాయీ స�