పూర్తి చేసి అందుబాటులో ఉంచాలి 4న మంత్రి కేటీఆర్ పర్యటన ఎమ్మెల్యే పట్నం, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కోస్గి, మే 24 : మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ
40ఏండ్లుగా ఊరిస్తున్న కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ నిజాం కాలం నుంచి ప్రతిపాదనల్లోనే గద్వాల- మాచర్ల పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం పాదయాత్రలు తప్పా రైల్వే లైన్లప�
300 సీట్లతో ఇంజినీరింగ్, 60 సీట్లతో బీఫార్మసీ తరగతుల నిర్వహణ కళాశాల భవన నిర్మాణానికి లేఅవుట్ ఆమోదం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్లో జేఎన్టీయూ అధికారులతో సమావేశం వనపర్తి టౌన్, మే 23 : ఈ విద్య
ఉమ్మడి జిల్లాలో 235 కేంద్రాలు 47,063 మంది విద్యార్థులు హాజరు 663 మంది విద్యార్థులు గైర్హాజరు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు నారాయణపేట రూరల్, మే 23 : ప్రశాంత వాతావరణంలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్
ప్రజల బలహీనతలే ఇతరులకు సొమ్ముగా మారుతున్న వైనం మూఢనమ్మకాల నివారణ దిశగా పోలీస్ శాఖ కళాజాత బృందం పలు అంశాలపై ప్రజలు, యువతకు అవగాహన వనపర్తి, మే 23 : సాంకేతిక విజ్ఞానంతో ఎంతో సాధిస్తున్నప్పటికీ గ్రామాల్లో , పట
ఇన్ఫ్లో 38,890 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 359 క్యూసెక్కులు నీటి నిల్వ 31.184 టీఎంసీలు అయిజ, మే 23 : కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభ ద్ర జలాశాయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి, అకాలవర్ష�
మహిళా శిశుసంక్షేశాఖ అధికారి ముషాయిదాబేగం గద్వాల, మే 23: సంఘటిత, అసంఘటిత రంగాల్లో 10మంది కంటే ఎక్కువ మహిళలు పని చేసేచోట లైంగిక వేధింపులకు అవకాశం ఉంటుందని, వాటిని నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్�
ప్రశ్నించిన వారిపై కేంద్రం అక్రమ కేసులు మహాసభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అచ్చంపేట, మే 23 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, ప్రశ్నించే వా�
ప్రతి సమస్యకూ పరిష్కారమార్గం చూపాలి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 23 : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ వ�
తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి అయిజ మండలం పులికల్లో వద్ద ఘటన అయిజ, మే 23 : తుంగభద్ర నదిలో వరద ఉధృతికి ఓ వ్యక్తి గల్లంతై మృతదేహమై బయటపడిన సంఘటన మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని నాగల్దిన్నె వంతెన సమీపంలో
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి నారాయణపేట టౌన్, మే 23 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు అన్న
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ‘పది’ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొవిడ్ క
అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి చేసే దశకు రాష్ట్రం సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల పెంపకమే మంచి ఆదాయం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి �
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ నాగర్కర్నూల్, మే 21 : దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగ�
నదిలో ఎడ్లబండ్లతో చిక్కుకున్న ఇద్దరు రైతులు ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు రాజోళి, మే 21 : రాజోళి మండలంలోని సుంకేశుల డ్యాంకు ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం వరదతాకిడి ప్రారంభమైంది. డ్యాం జేఈ శ్రీనివాస్�