ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ పనులు పరిశీలన గద్వాల, మే 24 : జిల్లా కేంద్రంలో 20సంవత్సరాలుగా దంతవైద్యుడు డాక్టర్ మహేశ్ దంత సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రా�
ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం ‘మన ఊరు – మనబడి’ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం ఎర్రవల్లి చౌరస్తా, మే 24 : ఉన్నతమైన ఇం గ్లిష్ మాధ్యమంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, �
క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తాం పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ మహబూబ్నగర్టౌన్, మే 24: అందరి సహకారంతో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. పీయూ వీసీగా ఏడా�
పదో తరగతి పరీక్షకు 13,082మంది విద్యార్థులు హాజరు 186 మంది గైర్హాజరు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మహబూబ్నగర్టౌన్, మే 24: పదో తరగతి పరీక్ష వార్షిక పరీక్షలు మంగళవారం రెండోరోజు ప్రశాంతంగా ముగిసింద�
100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ ఎంసీహెచ్గా మారనున్న కల్వకురి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ట్రామా కేర్, రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వెల్లడి కల్వకుర్తి, మే 24 : కల్వకుర్తి కమ్యూనిటీ దవాఖ�
జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహబూబ్నగర్, మే 24: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి అన్నారు. జి ల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రెండోస్థాయీ స�
పూర్తి చేసి అందుబాటులో ఉంచాలి 4న మంత్రి కేటీఆర్ పర్యటన ఎమ్మెల్యే పట్నం, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కోస్గి, మే 24 : మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ
40ఏండ్లుగా ఊరిస్తున్న కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ నిజాం కాలం నుంచి ప్రతిపాదనల్లోనే గద్వాల- మాచర్ల పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం పాదయాత్రలు తప్పా రైల్వే లైన్లప�
300 సీట్లతో ఇంజినీరింగ్, 60 సీట్లతో బీఫార్మసీ తరగతుల నిర్వహణ కళాశాల భవన నిర్మాణానికి లేఅవుట్ ఆమోదం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్లో జేఎన్టీయూ అధికారులతో సమావేశం వనపర్తి టౌన్, మే 23 : ఈ విద్య
ఉమ్మడి జిల్లాలో 235 కేంద్రాలు 47,063 మంది విద్యార్థులు హాజరు 663 మంది విద్యార్థులు గైర్హాజరు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు నారాయణపేట రూరల్, మే 23 : ప్రశాంత వాతావరణంలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్
ప్రజల బలహీనతలే ఇతరులకు సొమ్ముగా మారుతున్న వైనం మూఢనమ్మకాల నివారణ దిశగా పోలీస్ శాఖ కళాజాత బృందం పలు అంశాలపై ప్రజలు, యువతకు అవగాహన వనపర్తి, మే 23 : సాంకేతిక విజ్ఞానంతో ఎంతో సాధిస్తున్నప్పటికీ గ్రామాల్లో , పట
ఇన్ఫ్లో 38,890 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 359 క్యూసెక్కులు నీటి నిల్వ 31.184 టీఎంసీలు అయిజ, మే 23 : కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభ ద్ర జలాశాయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి, అకాలవర్ష�
మహిళా శిశుసంక్షేశాఖ అధికారి ముషాయిదాబేగం గద్వాల, మే 23: సంఘటిత, అసంఘటిత రంగాల్లో 10మంది కంటే ఎక్కువ మహిళలు పని చేసేచోట లైంగిక వేధింపులకు అవకాశం ఉంటుందని, వాటిని నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్�
ప్రశ్నించిన వారిపై కేంద్రం అక్రమ కేసులు మహాసభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అచ్చంపేట, మే 23 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, ప్రశ్నించే వా�
ప్రతి సమస్యకూ పరిష్కారమార్గం చూపాలి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 23 : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ వ�