మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కమల బాలానగర్, మే 27 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ కమల అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్,వైస్చైర్మన్కు అభినందన నవాబ్పేట, మే 27 : నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేసి రైతులకు సేవలు అందించాలని జడ్
4న మంత్రి కేటీఆర్తో 288ఇండ్ల ప్రారంభోత్సవం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ క�
అప్రమత్తతే అసలు మందు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో చికిత్స గద్వాలటౌన్/పెబ్బేరు రూరల్, మే 27: ఉష్ణతాపం పెరగడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎన్నడు లేనంతగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ కొద్ది �
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ నారాయణపేట రూరల్, ఏప్రిల్ 27: గొల్ల,కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేం�
వైద్య రంగానికి నిధులు కేటాయింపు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ నారాయణపేట టౌన్, మే 27 : 15వ ఆర్థిక సంఘం నుంచి వైద్య రంగానికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిం�
సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకుడు చెన్నప్ప ఊట్కూర్, మే 27 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రో ల్, డీజిల్, వంట నూనెల ధరల ను తగ్గించాలని సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకు డు చెన్నప్ప, ఏఐకేఎ�
వేసవిలో పొలాలను భూమికి వాలుగా దున్నాలి పొలాలకు ప్రయోజనాలు కలుపు నివారణకు దోహదకారి రైతుకు తప్పనున్న చీడపీడల బెడద కురిసిన ప్రతి వర్షపు చుక్క భూమిలో ఇంకే అవకాశం భూమి కోతను అడ్డుకోవచ్చు వనపర్తి రూరల్, మే 25
త్వరలో వానకాలం సీజన్కు పెట్టుబడులు ఎకరాకూ రూ.5 వేలు అందించేందుకు ఏర్పాట్లు సంవత్సరంలో రెండుసార్లు సాయం నాగర్కర్నూల్, మే 25 (నమస్తే తెలంగా ణ) : కొత్త రైతుకూ వ్యవ‘సాయం’ అందనున్నది. వానకాలం పంట సీజన్ వస్తు�
కనులపండువగా బొడ్రాయి,ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, మే 25 : మండలంలోని చౌదర్పల్లి, గద్దెగూడెం గ్రామాల్లో బుధవారం బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ
టెన్త్ పరీక్షలు రాయని విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పినఉపాధ్యాయులు పరీక్ష కేంద్రానికి బైక్పై తీసుకెళ్లిన టీచర్ కొల్లాపూర్, మే 25 : పదో తరగతి పరీక్షలు రాయకుండా చేపల వేటకు పిల్లవాడి�
కోయిల్సాగర్ బ్యాక్వాటర్ ఆధారంగా కాలువ రైతు కండ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, మే 25 : కోయిల్సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను గ్రా వి
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రూ.72లక్షలతో నూతన కార్యాలయానికి శంకుస్థాపన మక్తల్ టౌన్, మే 25: మక్తల్ మార్కెట్ యార్డులోని నూతన కార్యాలయంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మక్తల్ ఎమ్మెల్యే చ�