పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు.
భూత్పూర్, మే 28 : భూత్పూర్లో జూన్ 4న మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి పల్లె నుంచి ప్రజలు భారీ గా తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆ�
రైతులు సమీకృత సాగు చేపట్టేలా చర్యలు g ప్రపంచ స్థాయికి చేరిన తెలంగాణ సాగు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలి వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి ఆయిల్పాం స
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల కోసం ఎదురుచూపులు కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు ఆరేండ్లు ఇంకా స్పందించని కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు పాలమూరు వాసులకు తీవ్ర అన్యాయం మహబూబ్నగర్, �
గులాబీ పార్టీ గూటికి వలసల జోరు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్ మరో వంద మంది నాయకులు అదే బాటలో.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే �
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశా�
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కమల బాలానగర్, మే 27 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ కమల అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్,వైస్చైర్మన్కు అభినందన నవాబ్పేట, మే 27 : నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేసి రైతులకు సేవలు అందించాలని జడ్
4న మంత్రి కేటీఆర్తో 288ఇండ్ల ప్రారంభోత్సవం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ క�
అప్రమత్తతే అసలు మందు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో చికిత్స గద్వాలటౌన్/పెబ్బేరు రూరల్, మే 27: ఉష్ణతాపం పెరగడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎన్నడు లేనంతగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ కొద్ది �
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ నారాయణపేట రూరల్, ఏప్రిల్ 27: గొల్ల,కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేం�
వైద్య రంగానికి నిధులు కేటాయింపు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ నారాయణపేట టౌన్, మే 27 : 15వ ఆర్థిక సంఘం నుంచి వైద్య రంగానికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిం�
సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకుడు చెన్నప్ప ఊట్కూర్, మే 27 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రో ల్, డీజిల్, వంట నూనెల ధరల ను తగ్గించాలని సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకు డు చెన్నప్ప, ఏఐకేఎ�
వేసవిలో పొలాలను భూమికి వాలుగా దున్నాలి పొలాలకు ప్రయోజనాలు కలుపు నివారణకు దోహదకారి రైతుకు తప్పనున్న చీడపీడల బెడద కురిసిన ప్రతి వర్షపు చుక్క భూమిలో ఇంకే అవకాశం భూమి కోతను అడ్డుకోవచ్చు వనపర్తి రూరల్, మే 25