అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాలానగర్, నవాబ్పేట మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే �
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పనులు గుర్తించాలి చేసిన అభివృద్ధి పనుల బోర్డులు ఏర్పాటు చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మహబూబ్నగర్, �
బాలల చట్టాలపై అవగాహన ఉండాలి మహిళా నాయకురాళ్లు శ్రద్ధ తీసుకోవాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మే 30 : బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని, మహిళా నాయకురాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ని �
అమావాస్య సందర్భంగా అన్నదానం మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఊట్కూర్, మే 30 : మండలకేంద్రంలోని శబరి పీఠం అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం
నారాయణపేట టౌన్, మే 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సో మవారం మహబూబ్నగర్ నుంచి వెబెక్స్ నుంచి పేట, మహబూబ్న
భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు రాత్రివేళలో భజనలు, హరికథలు మల్దకల్, మే 30: ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం సోమవారం అమావాస్యను పురస్కరించుకొని భక్తలతో కిటకిటలాడింది. ఈ స
జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక కొత్తకోట, మే 29 : జూన్ 4వ తేదీన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్లో జరిగే మంత్రి కేటీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని జెడ్పీ వైస్చై
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా ఎండాకాలం తప్పిన తాగునీటి ఇబ్బందులు పాన్గల్, మే 29 : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక�
జిల్లావ్యాప్తంగా 17 శిక్షణాశిబిరాలు ఏర్పాటు క్రీడానైపుణ్యం పెంచుకోవాలి డీవైఎస్వో శ్రీనివాస్ మహబూబ్నగర్టౌన్, మే 29 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీవైఎస్వో శ్రీనివాస్ సూచించారు.
మండలంలో 13 కేంద్రాలు ఏర్పాటు ధాన్యం సేకరణ వేగవంతం ఇప్పటికే 90వేల గన్నీబ్యాగులు అందజేత అన్నదాతల హర్షం నవాబ్పేట, మే 29 : మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల తుఫా న్ కారణంగా కొంత ఇబ్బంది పడిన �
మోదీ డబ్బుల కోసం నానా తంటాలు నెలాఖరు వరకు గడువు మక్తల్ రూరల్, మే 29 : ఈ-కేవైసీ పేరుతో మీ సేవ కేంద్రాల్లో రైతన్నలను దోపిడీ చేస్తున్నారు. పీఎం కిసాన్ స మ్మాన్ నిధి నుంచి పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభు త్వ�
జోరుగా వేసవి దుక్కులు పొలం పనుల్లో రైతన్న బిజీబిజీ మృగశిర కార్తె వర్షాలు సాగుకు అనుకూలం అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఊట్కూర్, మే 29 : ఈ ఏడాది వానకాలం పంటలకు అనుకూలంగా ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని
మిద్దెతోట మిల్లెట్ సదస్సులో ఎంసీవీ ప్రసాద్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 29 : మిల్లెట్స్ ఆహారంతో మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ప్రకృతి ఆహార నిపుణులు ఎంసీవీ ప్రసాద్ మదనపల్లె అన్నారు. అదివారం మహబూబ�
వైద్య రంగానికి సర్కార్ పెద్దపీట నాగర్కర్నూల్లో శరవేగంగా మెడికల్ కళాశాల 320 పడకలకు జిల్లా దవాఖాన స్థాయి పెంపు డయాగ్నొస్టిక్ సెంటర్కు రూ.1.25కోట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రత్యేక కృషి వచ్చే