శిక్షణా శిబిరంలో విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, మే 28 : ఈ ప్రాంతంలోని యువతీయువకులు, మహిళలు వివిధ రంగాల్లో రాణించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శాశ్వతంగా భవనం నిర్మాణం చేయించి నిరంతరం కార్యక్
రైతులే విత్తనశుద్ధి చేసుకోవాలి : ఏరువాక కోఆర్డినేటర్ రామకృష్ణ భూత్పూర్, మే 28 : రైతులే నిజమైన శాస్త్రవేత్తలని ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో ఫ్రొఫె�
మండలంలోని చొక్కంపేట గ్రామ పేదల సొం తింటి కల త్వరలోనే నెరవేరబోతున్నది. ఇండ్లులేక అవస్థలు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సొంతింటి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ పూరిగుడిసెల
పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు.
భూత్పూర్, మే 28 : భూత్పూర్లో జూన్ 4న మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి పల్లె నుంచి ప్రజలు భారీ గా తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆ�
రైతులు సమీకృత సాగు చేపట్టేలా చర్యలు g ప్రపంచ స్థాయికి చేరిన తెలంగాణ సాగు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలి వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి ఆయిల్పాం స
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల కోసం ఎదురుచూపులు కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు ఆరేండ్లు ఇంకా స్పందించని కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు పాలమూరు వాసులకు తీవ్ర అన్యాయం మహబూబ్నగర్, �
గులాబీ పార్టీ గూటికి వలసల జోరు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్ మరో వంద మంది నాయకులు అదే బాటలో.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే �
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశా�
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కమల బాలానగర్, మే 27 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ కమల అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్,వైస్చైర్మన్కు అభినందన నవాబ్పేట, మే 27 : నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేసి రైతులకు సేవలు అందించాలని జడ్
4న మంత్రి కేటీఆర్తో 288ఇండ్ల ప్రారంభోత్సవం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ క�
అప్రమత్తతే అసలు మందు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో చికిత్స గద్వాలటౌన్/పెబ్బేరు రూరల్, మే 27: ఉష్ణతాపం పెరగడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎన్నడు లేనంతగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ కొద్ది �
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ నారాయణపేట రూరల్, ఏప్రిల్ 27: గొల్ల,కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేం�