భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు రాత్రివేళలో భజనలు, హరికథలు మల్దకల్, మే 30: ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం సోమవారం అమావాస్యను పురస్కరించుకొని భక్తలతో కిటకిటలాడింది. ఈ స
జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక కొత్తకోట, మే 29 : జూన్ 4వ తేదీన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్లో జరిగే మంత్రి కేటీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని జెడ్పీ వైస్చై
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా ఎండాకాలం తప్పిన తాగునీటి ఇబ్బందులు పాన్గల్, మే 29 : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక�
జిల్లావ్యాప్తంగా 17 శిక్షణాశిబిరాలు ఏర్పాటు క్రీడానైపుణ్యం పెంచుకోవాలి డీవైఎస్వో శ్రీనివాస్ మహబూబ్నగర్టౌన్, మే 29 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీవైఎస్వో శ్రీనివాస్ సూచించారు.
మండలంలో 13 కేంద్రాలు ఏర్పాటు ధాన్యం సేకరణ వేగవంతం ఇప్పటికే 90వేల గన్నీబ్యాగులు అందజేత అన్నదాతల హర్షం నవాబ్పేట, మే 29 : మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల తుఫా న్ కారణంగా కొంత ఇబ్బంది పడిన �
మోదీ డబ్బుల కోసం నానా తంటాలు నెలాఖరు వరకు గడువు మక్తల్ రూరల్, మే 29 : ఈ-కేవైసీ పేరుతో మీ సేవ కేంద్రాల్లో రైతన్నలను దోపిడీ చేస్తున్నారు. పీఎం కిసాన్ స మ్మాన్ నిధి నుంచి పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభు త్వ�
జోరుగా వేసవి దుక్కులు పొలం పనుల్లో రైతన్న బిజీబిజీ మృగశిర కార్తె వర్షాలు సాగుకు అనుకూలం అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఊట్కూర్, మే 29 : ఈ ఏడాది వానకాలం పంటలకు అనుకూలంగా ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని
మిద్దెతోట మిల్లెట్ సదస్సులో ఎంసీవీ ప్రసాద్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 29 : మిల్లెట్స్ ఆహారంతో మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ప్రకృతి ఆహార నిపుణులు ఎంసీవీ ప్రసాద్ మదనపల్లె అన్నారు. అదివారం మహబూబ�
వైద్య రంగానికి సర్కార్ పెద్దపీట నాగర్కర్నూల్లో శరవేగంగా మెడికల్ కళాశాల 320 పడకలకు జిల్లా దవాఖాన స్థాయి పెంపు డయాగ్నొస్టిక్ సెంటర్కు రూ.1.25కోట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రత్యేక కృషి వచ్చే
భూసార పరిరక్షణకు ఎంతో మేలు జీలుగ సాగుపై అన్నదాతల ఆసక్తి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.. పంట పెట్టుబడి ఖర్చు తగ్గి.. దిగుబడి పెరుగుతుంది.. 65 శాతం సబ్సిడీపై అందుబాటులో విత్తనాలు జీలుగ సాగుతో భూసారం పెరుగుతుం
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం దాతల పేరు సార్థకమయ్యేలా సేవలుండాలి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాలటౌన్, మే 29 : వైద్య సేవల కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించినప్పుడ
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ తనయుడు తిరిగిరాని లోకాలకు.. మరణవార్త విని కుప్పకూలిపోయిన తల్లి కల్వకుర్తిలో ఘటన కల్వకుర్తి రూరల్, మే 29 : కొడుకు మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే తల్లి కూడా మృతి
ప్రాణ సంకటంగా ప్రయాణం పాడైపోతున్న రోడ్లు వెనుక వచ్చే వారిపై కంకర, దుమ్ము ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు బాలానగర్, మే 29: ఓవర్ లోడ్తో భారీ వాహనాలు రోడ్లపై తిరుగుతుండడంతో ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది