కాపురానికి వెళ్లడం లేదని కూతురిని కొట్టి చంపిన తండ్రి వెనుకేసుకొచ్చిన భార్యను కూడా.. భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉన్మాది మహబూబ్నగర్ దవాఖానలో చికిత్స జైనల్లీపూర్లో ఘటన మహబూబ�
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి నర్వ, మే 31: ఉందేకోడ్ సర్పంచ్ నెల్లూరి పావని సోమవారం రాత్రి తన రెండో కాన్పుకై నర్వ ప్రభుత్వ దవాఖానను ఆశ్రయించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో పరి�
కోయిలకొండ, మే 31: గ్రామంలోని ప్రజలందరూ పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలని తాసిల్దార్ ప్రేమ్రాజ్, ఎంపీడీవో జయరాం అన్నారు. మండలంలోని కేశ్వాపూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన పౌరహక్కుల అవగాహన సదస్సులో పాల్గొన
మండల ప్రత్యేకాధికారులు 15రోజుల పాటు కార్యక్రమాలు కార్యదర్శులకు, సర్పంచులకు అవగాహన బాలానగర్, మే 31: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నుంచి చేపట్టనున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి�
డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు నారాయణపేట టౌన్, మే 31 : ప్రతిఒక్కరూ పొగాకు వాడకాన్ని అరికట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక ది నం సందర్భంగా పట్ట�
ఆలయాల్లో ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్న భక్తులు నారాయణపేట, మే 31 : పట్టణంలోని పళ్లలో ఉన్న పో ల్కమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్ర త్యేకంగా అలంకర
రూ.16కోట్లతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 31: అభివృద్ధి అంటే ఇదీ అనే విధంగా మహబూబ్నగర్ �
రేపటి నుంచి పదో మూల్యాంకనం 1,294 మంది టీచర్ల ఎంపిక మహబూబ్నగర్ టౌన్, మే 31: ఇటీవలే ముగిసిన పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నది. మూల్యాంకనానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లా క�
ఆర్డీవో రాములు గద్వాల, మే 30: కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో రాములు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను ఆర్డీవో స్వీకరించ
కలెక్టర్ ఉదయ్కుమార్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలానా నమోదు ఎస్పీ మనోహర్ నాగర్కర్నూల్, మే 30: ప్రజల రక్షణ, భద్రత లక్ష్యంగా నేరాల అదుపుకోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్శాఖ ప్రజల భాగస్వామ్యంతో ట్ర�
ఎలాంటి సహాయ సహకారానికైనా సిద్ధం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఉచిత కోచింగ్ సెంటర్ సందర్శన మహబూబ్నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మినీ ట్యాంక్ బండ్, ఐలాండ్�
నేటి నుంచి ఓపెన్ ఇంటర్, పదోతరగతి పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 సెంటర్లు హాజరుకానున్న 6,101 మంది విద్యార్థులు మహబూబ్నగర్టౌన్, మే 30: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జూన్ 18వరకు
సత్తాచాటిన పాలమూరు బిడ్డలు నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించిన డా.కిరణ్మయివిజయ్కుమార్ 448వ ర్యాంక్ సాధించిన రాచాలపల్లి వాసి సంతోష్కుమార్రెడ్డి అభినందిస్తున్న ఉమ్మడి జిల్లావాసులు ‘కుటుంబ బాధ్యత