భూసార పరిరక్షణకు ఎంతో మేలు జీలుగ సాగుపై అన్నదాతల ఆసక్తి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.. పంట పెట్టుబడి ఖర్చు తగ్గి.. దిగుబడి పెరుగుతుంది.. 65 శాతం సబ్సిడీపై అందుబాటులో విత్తనాలు జీలుగ సాగుతో భూసారం పెరుగుతుం
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం దాతల పేరు సార్థకమయ్యేలా సేవలుండాలి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాలటౌన్, మే 29 : వైద్య సేవల కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించినప్పుడ
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ తనయుడు తిరిగిరాని లోకాలకు.. మరణవార్త విని కుప్పకూలిపోయిన తల్లి కల్వకుర్తిలో ఘటన కల్వకుర్తి రూరల్, మే 29 : కొడుకు మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే తల్లి కూడా మృతి
ప్రాణ సంకటంగా ప్రయాణం పాడైపోతున్న రోడ్లు వెనుక వచ్చే వారిపై కంకర, దుమ్ము ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు బాలానగర్, మే 29: ఓవర్ లోడ్తో భారీ వాహనాలు రోడ్లపై తిరుగుతుండడంతో ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది
శిక్షణా శిబిరంలో విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, మే 28 : ఈ ప్రాంతంలోని యువతీయువకులు, మహిళలు వివిధ రంగాల్లో రాణించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శాశ్వతంగా భవనం నిర్మాణం చేయించి నిరంతరం కార్యక్
రైతులే విత్తనశుద్ధి చేసుకోవాలి : ఏరువాక కోఆర్డినేటర్ రామకృష్ణ భూత్పూర్, మే 28 : రైతులే నిజమైన శాస్త్రవేత్తలని ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో ఫ్రొఫె�
మండలంలోని చొక్కంపేట గ్రామ పేదల సొం తింటి కల త్వరలోనే నెరవేరబోతున్నది. ఇండ్లులేక అవస్థలు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సొంతింటి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ పూరిగుడిసెల
పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు.
భూత్పూర్, మే 28 : భూత్పూర్లో జూన్ 4న మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి పల్లె నుంచి ప్రజలు భారీ గా తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆ�
రైతులు సమీకృత సాగు చేపట్టేలా చర్యలు g ప్రపంచ స్థాయికి చేరిన తెలంగాణ సాగు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలి వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి ఆయిల్పాం స
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల కోసం ఎదురుచూపులు కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు ఆరేండ్లు ఇంకా స్పందించని కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు పాలమూరు వాసులకు తీవ్ర అన్యాయం మహబూబ్నగర్, �
గులాబీ పార్టీ గూటికి వలసల జోరు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్ మరో వంద మంది నాయకులు అదే బాటలో.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే �
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశా�