గ్రామీణ ఆటగాళ్ల శిక్షణకు చక్కని అవకాశం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు కొల్లాపూర్, జూన్ 9 : రాష్ట్రంలోని పల్లెల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయించిన ఘనత ము
నాగర్కర్నూల్ జిల్లాలో సం‘పత్తి’ పెరిగింది. తెలంగాణ ఆవిర్భావం మొదలు ప్రతి వానకాలం సీజన్లో తెల్లబంగారం సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలోనే ఇక్కడి పత్తికి డిమాండ్ ఉండడంతో సాగుపై రైతన్�
గ్రామాల్లో టీఆర్ఎస్ సర్కార్ క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో పల్లెల్లో ఆటలకు జవసత్వాలు ఒనగూరనున్నాయి. ప ల్లెల్లో క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో క్రీడామైదానా�
ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువ లైనింగ్ పనులు జెట్ స్పీడ్తో కొనసాగుతున్నాయి. ప్రజ్యోతి కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.24 కోట్లకు టెండర్లు దక్కించుకొని పనులు చకచకా చేపడుతున్నది.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణగా ఉండేలా చేసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్
హైదరాబాద్ ఎన్ఎఫ్సీ మైదానంలో జరుగుతున్న హెచ్సీఏ 20-20 క్రికెట్ టోర్నీలో జిల్లా జట్టు దూసుకుపోతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో అజాద్ సీసీ జట్టుపై 143పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలకరి వర్షాలకు వచ్చే పచ్చిక ను తిని జీవాలు వివిధ రోగాల బారినపడి మృత్యువాత ప డకుండా ప్రభుత్వం ముందస్తుగా పశుసంవర్ధక శాఖను అ ప్రమత్తం చేసింది. అందులో భాగంగానే బుధవారం నుం చి 16వ తేదీ వరకు గొర్రెలు, మేకలకు గ్
పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఐదో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఆయా వార్డులో కౌన్సిలర్లు, అధికారులు, వార్డు కమిటీ సభ్యులు సమస్యలను గుర్తించి ఖాళీస్థలాల్లో పేరుకపోయిన చెత్త,
పోషక విలువలు కలిగిన ఆహారంతోనే ఆరోగ్యవంతంగా ఉంటారని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ అన్నారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డిగ్రీ కళాశా�
గ్రామాల అభివృద్ధికి ప్రజలే సారథులని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. ప ల్లె ప్రగతిలో భాగంగా మండలకేంద్రంతోపాటు బిజ్వా రం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ప్రజాప�
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధ న జరుగుతుందని మల్లేపల్లి సర్పంచ్ మాణిక్యమ్మ, ప్రధానోపాధ్యాయుడు నర్సింగప్ప, సునంద అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఊట్కూర్, మల్లేపల్లి గ్రామాల్లో మంగళవారం అంగన్వా�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నారు. మండలంలోని ఇస్రంపల్లిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారం�
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ శివశంకర్గౌడ్ కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 3, 4 గంటల మధ్య మేడికొండకు చెందిన శాస్త్రి చిన్న ఈశ్వర్ (35) ద్విచక్ర �