జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం ఇటిక్యాల, జూన్ 9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేసేందుకు కృషిచేయాలని జెడ్ప�
హరితహారం, నర్సరీలపై నిర్వహణకు చర్యలు అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వనపర్తి టౌన్, జూన్ 9: పారిశుధ్యం, హరితహారం, నర్సరీలు తదితర అంశాలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ అధ�
వేడుకలకు హాజరైన మంత్రి నిరంజన్రెడ్డి గోపాల్పేట, జూన్ 9 : మండల కేంద్రంలో గురువారం నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ఠ మ హోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరయ్యా�
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు అచ్చంపేట, జూన్ 9 : వానకాలం సాగు ప్రారంభమైం ది. అచ్చంపేట డివిజన్లో వారం రోజుల కింద కురిసిన వ ర్షాలకు రైతులు విత్తనాల సాగు ప్రారంభించారు. కొందరు రైతులు వ్యవసాయ పరికరాల మరమ్�
అదనపు కలెక్టర్ మనూచౌదరి అచ్చంపేట, జూన్ 9 : గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీ డా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి అన�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పీఏసీసీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన పాల్గొన్న జెడ్పీచైర్ పర్సన్ పద్మావతి,డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా కల్వకుర్తి, జూన్ 9: రైతుల సంక్షేమం కోసం సహకార బ్యాంకులు పనిచేస్తున్
మిద్దె, పెరటి తోటల పెంపకంపై ఆసక్తి ఇండ్లపై కూరగాయలు, పండ్లు, ఆకుకూరల సాగు రసాయనాలు లేని స్వచ్ఛమైన విజిటేబుల్స్, ఫ్రూట్స్ ఖాళీ సమయాల్లో తోటల సాగుపై పలువురి దృష్టి జడ్చర్ల, జూన్ 9 : ఇంట్లోనే అన్ని రకాల స్వ�
పర్యావరణాన్ని కాపాడాలని చార్లెస్ సైకిల్ యాత్ర మక్తల్లో స్వాగతం పలికిన టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే 20 రాష్ర్టాల్లో 45 వేల కి.మీ. యాత్ర మక్తల్ రూరల్, జూన్ 9 : పర్యావరణాన్ని కాపాడాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ
కృష్ణ, జూన్ 9 : గొర్రెలు, మేకల ఆరోగ్యంపై కాపరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల పశు వైద్యాధికారి వంశీకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గుడెబల్లూర్లో గొ ర్రెలు, మేకలకు గురువారం నట్టల నివారణ మందులు పం పిణ�
ముమ్మరంగా కొనసాగుతున్న పనులు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మక్తల్ టౌన్, జూన్ 9 : వార్డు అభివృద్ధ్దికి ప్రజల భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మక్తల్ మ�
ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు చేయాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నవాబ్పేట, జూన్ 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్ తేజస్ నందలా�