వనపర్తి మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండా, పెద్దగూడెం గ్రామాలకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించి నిధులు తీసుకొస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 1, 2, 4, 11, 18, 8తోపాటు ఆయా వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి పిల్లలకు నీళ్ల విరేచనాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ ఆదేశించారు.
పదో రోజుకు చేరిన ‘ప్రగతి’ పనులు అయిజ, జూన్ 12: పల్లె, పట్టణప్రగతి కార్యక్రమం గ్రామా ల్లో, పట్టణాల్లో పండుగలా కొనసాగుతున్నది. పదోరోజు ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా గ్రామా లు, పట్టణాల్లో వైకుంఠధామ�
జిల్లావ్యాప్తంగా 54కేంద్రాలు 12,574మందికి గానూ, 11,751మంది అభ్యర్థులు హాజరు 823మంది గైర్హాజరు గద్వాలటౌన్, జూన్ 12: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. ఉదయం 9:30నుంచి 12గంటల వరకు ఫస్ట్
నిత్యం ట్రాక్టర్లతో పారిశుధ్య పనులు గ్రామాల్లో పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం ఎటు చూసిన పచ్చదనం.. పరిశుభ్రత కల్వకుర్తి రూరల్, జూన్ 12 : రాష్ట్ర విభజనకు పూర్వం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు, పల్లెలు ఇ�
పాఠశాలలు పునఃప్రారంభం ముగిసిన వేసవి సెలవులు 30వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం జూలై 1 నుంచి రెగ్యులర్ తరగతులు బడిబాటతో భారీగా విద్యార్థుల చేరిక 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధన ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ హం�
92.9శాతం మంది హాజరు పేపర్-1కు 10,333 అభ్యర్థులు హాజరు పేపర్-2కు 7,819 అభ్యర్థులు హాజరు నాగర్కర్నూల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 19,711మంది అభ్�