ఒక్కో పేద కుటుంబానికి రూ.10 లక్షలు అందజేత నియోజకవర్గంలో వంద మందికి లబ్ధి మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జూన్ 15 : దళితోద్ధరణ కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎ మ్మ�
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం.. మనిషి శరీరంలో రక్తం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.. ప్రమాదాల బారిన పడినప్పుడు, గర్భిణులకు, శస్త్రచికిత్స సమయంలోనూ బాధితులకు రక్తం అవసరమవుతుంది.
నాగరికత ఎంత ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. దుక్కి దున్నందే తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పుట్టదు. అన్నదాతలు మొదట దుక్కి దున్నడాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ఓషదులకు,
వనపర్తి మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండా, పెద్దగూడెం గ్రామాలకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించి నిధులు తీసుకొస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 1, 2, 4, 11, 18, 8తోపాటు ఆయా వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి పిల్లలకు నీళ్ల విరేచనాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ ఆదేశించారు.
పదో రోజుకు చేరిన ‘ప్రగతి’ పనులు అయిజ, జూన్ 12: పల్లె, పట్టణప్రగతి కార్యక్రమం గ్రామా ల్లో, పట్టణాల్లో పండుగలా కొనసాగుతున్నది. పదోరోజు ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా గ్రామా లు, పట్టణాల్లో వైకుంఠధామ�
జిల్లావ్యాప్తంగా 54కేంద్రాలు 12,574మందికి గానూ, 11,751మంది అభ్యర్థులు హాజరు 823మంది గైర్హాజరు గద్వాలటౌన్, జూన్ 12: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. ఉదయం 9:30నుంచి 12గంటల వరకు ఫస్ట్