అధికారం కోసం దేవున్నే అమ్మే పార్టీ బీజేపీ దివాళాకోరు పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి మరికల్, జూన్ 22: ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయ�
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిడ్జిల్, జూన్ 22 : దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల
కాంగ్రెస్ హయాంలో సీఎంలు వారి కడుపులే నింపుకున్నారు జూలై నుంచి కొత్త పింఛన్లు : ఎమ్మెల్యే ఆల కొత్తకోట, జూన్ 22 : తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతుల కడుపు నింపుతున్న�
డాక్టర్లు దైవానికి ప్రతిరూపాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం స్నాతకోత్సవం నిర్వహించారు.
యోగాతో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఎక్సైజ్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
జీతం ఇవ్వకపోయినా ఫర్వాలేదని సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసి ప్రాణాలు ఇచ్చేందుకు యువత సిద్ధంగా ఉన్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు అమలుకావడం లేదని అలాంటి నాయకుల వెంట వెళ్తే మనకు ఏం ప్రయోజనమని ప్రశ�
ఒక్కొక్కటి వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాముల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.1.8 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.