ప్రతిఒక్కరూ చల్లని పదార్థాలే ఇష్టపడుతుంటారు. చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు ఐస్క్రీంకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరుణంలో మహబూబ్నగర్లో ఏండ్ల తరబడి షాలీమార్ ఐస్క్రీమ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది
ప్రజారోగ్యమే ప్ర భుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు, 30 పడకల దవాఖానను గురువా రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి �
తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.5 లక్షలు రికవరీ చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది.
క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్నా క్రీడా ప్రాంగణాలు లేక వెనుకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రతి గ్రామానికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారని,
అచ్చంపేట ప్రాంతంలో శుక్రవారం రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ఐనోలు గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గిరిజన గురుకుల బాలికల పాఠశాల భవనాన
రాష్ట్రంలోని పట్టణాలను సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతోనే పట్టణ ప్రగతి కా ర్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
ఆత్మకూరు లో ‘సురాపానం’ చిత్ర బృందం సందడి చేసింది. చిన్నచింతకుంట మండలానికి చెందిన కళాకారులు నటించిన ‘సురాపా నం’ సినిమా ఆత్మకూరు హైటెక్ డీలక్స్ థియేటర్లో విడుదలైంది. కాగా, గురువారం చిత్ర యూనిట్ థియేట�
జిల్లా కేంద్రంలోని ట్రెండ్ హుందాయ్ కారు షోరూంలో వెన్యూ నూతన కారును గురువారం సీఈవో అడ్మినిస్ట్రేష న్ గట్టు సరిచందనారెడ్డి, మార్కెటింగ్ సీఈవో గట్టు శ్రీహర్షిత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార�
సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండతో కొల్లాపూర్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. 18న కొల్లాపూర్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్�
బిజినేపల్లి మండలంలోని 17 తండాలు, ఐదు గ్రామాల పొలాలకు సాగునీరందించేందుకు చేపట్టిన మార్కండేయ ఎత్తిపోతల పనులకు ఈ నెల 18న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు గురువారం ముమ్మరంగా సాగాయి. పట్టణప్రగతిలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను విస్తృతం చేసినట్లు మున్సిపల్
సర్కార్ బడుల్లో త మ పిల్లలను చేర్పించి, ప్రభుత్వం అందించే ఉ చిత సదుపాయాలతోపాటు ఆర్థిక భారం తగ్గించుకోవాలని మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు అన్నారు. మండలకేంద్రంలో ఉపాధ్యాయులతో కలిసి ఆయ�
వయోవృద్ధులను వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన అన్నా రు. ప్రపంచ వయోవృద్ధుల వేధింపులపై అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వా�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ భోజన వసతితోపాటు స్టడీ మెటీరియల్ పంపిణీ అచ్చంపేటరూరల్, జూన్ 15: నల్లమల యువత స్వయం సాధికారత దిశగా ముందుకు సాగ�