సాహితీవేత్తలు, కవులు, రచయితలు గతాన్ని స్పృశిస్తూ.. వర్తమానాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణలో పాలమూరు జిల్లా ఒకటి. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే కేవలం 8సంవత్సరాల కిందట మన పల్లెల పరిస్థితిపై ఒక్కసారి వెనుదిరిగి చూద్దాం..వాస్తవాలను గుర్తిద్దాం.
అట్టడుగుస్థానంలో ఉండి ఆర్థికపరంగా అవస్థలు పడుతూ సతమతమవుతున్న దళితులను రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
నిరుద్యోగులకు శాపంగా మారిన అగ్నిపథ్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రా మలింగం డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ�
రోజురోజుకూ ప్రభుత్వ బడులు బలోపేతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై మొ గ్గు చూపుతున్నారు. మండలంలోని ద�
వరుణ దేవుడు దోబూచులాడుతున్న క్రమంలో వరుణుడి కటాక్షం కోసం మండలంలోని పెద్దపొర్ల గ్రామానికి చెందిన పలువురు చిన్నారులు ఆదివారం బొడ్రాయికి జలాభిషేకం చేశారు. జూన్ నెల ఆరంభంలో కురిసిన తొలకరి వ ర్షానికి మండల
మున్సిపాలిటీలోని మల్రెడ్డిపల్లికి చెందిన కామారం నరేశ్ పురుగులమందు తాగి ఆదివారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతూ మృ తి చెందారు.
తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం వచ్చే ఆయిల్పాం సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మండలంలోని మున్ననూర్ గ్రామంలో జిల్లా పరిషత్ న�