ఆర్డీవో హనుమానాయక్ కొల్లాపూర్రూరల్, జూన్ 15: ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆర్డీవో హనుమానాయక్ పిలుపునిచ్చారు. తమ ఇంటి ఆవరణలో, పెరట్లో మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. మం�
కలెక్టర్ ఉదయ్కుమార్ నాగర్కర్నూల్, జూన్ 15: వృద్ధాప్యంలోకి ప్రతిఒక్కరూ ఏదో ఒకరోజు అడుగుపెడతారని, పెద్దలను గౌరవించే ఉమ్మడి కు టుంబ సంప్రదాయంలో పుట్టిన అందరూ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో బాధ్యతగా చూ�
నాగర్కర్నూల్, జూన్ 15 : ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 18న జిల్లాలో కొల్లాపూర్, నాగర్కర్నూల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్ప�
తాడూరు , జూన్ 15 : మండలంలో మంగళవారం రాత్రి 7.5సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని మేడిపూర్ యూపీఎస్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. ఎట్టిధర్పల్ల
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇతర పంటలతోపాటు అంతర్ పంటగా వేసుకొనే అవకాశాలు సూచిస్తున్న వ్యవసాయధికారులు వనపర్తి రూరల్, జూన్ 15 : రాష్ట్రంలో పంటల నియంత్రిత సాగు విధానం వల్ల రైతులకు అధికదిగుబడులను అం�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మల్దకల్, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మేకలసోంపల్లిలో రూ.10లక్షలతో నిర�
ఇటిక్యాల, జూన్15: కృష్ణానదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. బీచుపల్లి క్షేత్రంలో వేసవికాలం కావడంతో నదీప్రవాహం పూర్తిగా ఎండిపోయి వాగును తలపిస్తూ ప్రవహిస్తున్న కృష్ణమ్మకు బుధవారం స్వల్పంగా వరద పెరిగ�
ఎమ్మెల్యే అబ్రహం ప్రశాంతంగా మండల సర్వసభ్య సమావేశం ఉండవెల్లి, జూన్ 15: దేశంలో కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ�
ఎత్తు ప్రాంతాలకూ మార్కండేయ రిజర్వాయర్తో సాగునీరు మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి బిజినేపల్లి, జూన్ 15 : రైతుల పొలాలకు సాగునీరందించడ�
నవాబ్పేటలో త్వరలోనే సెంట్రల్ లైటింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూన్ 15: రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రంలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ
18 నుంచి పంపిణీకి ఏర్పాట్లు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ ఉమ్మడి జిల్లాకు 20,281.08 మెట్రిక్ టన్నులు ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు అదనంగా.. స్టాక్ పాయింట్ల నుంచి దుకాణాలకు.. నిన్నటితో ముగిసిన జూన్ కోటా వనపర్తి,
పారిశుధ్య పనులు ముమ్మరం శిథిల భవనాలు తొలగింపు హరితహారం, నర్సరీల నిర్వహణకు చర్యలు పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఊట్కూర్, జూన్ 15 : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ
పాలమూరు ప్రజలు తలెత్తుకొని తిరిగేలా చేస్తాం ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తా.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లో 100 మంది చేరిక మహబూబ్నగర్, జూన్ 15 : అందరం కలిసిమెలి సి మహబూబ్నగర�