ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే హరితహారం కార్యక్రమం యుద్ధ్దప్రాతిపదికన సాగాలని, కాలనీలన్నీ పచ్చదనాన్ని సంతరించుకునేలా కార్యక్రమం చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో స భ్యులు తీర్మానించారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చేయాలని సంబంధిత అధికారులకు కమీషన్లు ఇచ్చినా కార్యాలయాల చుట్టూ తిప్పుకొని బిల్లులు చేయడం లేదని ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు పెద్దచెన్నయ్య మండల సర్వసభ్య సమ�
ఇంటర్ ఫలితా ల్లో వాగ్దేవి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించా రు. కళాశాల ఏర్పడిన అనతికాలంలోనే విద్యార్థులు రా ష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. ఎంపీసీలో అం కిత్ 467 మార్కులతో రాష్ట్ర స్థాయిల�
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని రామయ్యబౌలి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంటర్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇంటర్ మొదటి సంవత్సరం లో 4,131 మంది విద్యార్థులకుగానూ 2,210 మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 53.05 శాతం ఉత్తీర్ణత న మోదైంది.
7 నుంచి ఆపై తరగతులు చదివినవారు అర్హులు వచ్చిన ఉద్యోగాన్ని నచ్చి చేస్తేనే భవిష్యత్తు : మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూన్ 27 : ‘మా బిడ్డ జీవితంలో స్థిరపడాలి.. మాకు చేయూతగా ఉండాలి’ అని ప్రతి ఒ క్కరి తల