అవగాహన సదస్సుకు విశేష స్పందన ఉద్యోగార్థులకు నిపుణుల దిశానిర్దేశం ఆదిలాబాద్కు తరలివచ్చిన యువత ఆదిలాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ‘నమస్తే తెలంగాణ-
నీళ్లు తాగి పాడేసిన బాటిళ్లు ఎందుకు పనికిరావని అందరం పారేస్తుంటాం. కాని అవే పారేసిన బాటిళ్లు పనికొచ్చే విధంగా సరికొత్త ఐడియాతో ఏకంగా కళాశాల ప్రహరీ నిర్మించారు.
ఆయిల్పాం తోటల సాగుతో ఆమ్దానీ మస్తుగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పవన్కుమార్రెడ్డి, శిల్ప దంపతుల కుమార్తె చైత్రారెడ్డి. పట్టణంలోని స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ గురువు వంగీపురం నీరజాదేవి వద్ద నాట్య పాఠశాలలో నృత్యం నేర్చుకుని పలువుర�
ఆ బాలుడిది నిరుపేద కుటుంబం. తండ్రి గొర్రెల కాపరి. తండ్రి వెంట కాలక్షేపం కోసం వెళ్లిన అతడిని విధి వక్రించింది. అనుకోని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం తప్పినా కాలును తీసేయాల్సి వచ్చింది.
కరోనా కారణంగా రెం డేండ్ల కాల వ్యవధిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇ ల్లు గడిస్తే చాలూ అనుకునే రోజులు గడిచిపోయాయి. శ్రీనివాస్కాలనీలోని మైసమ్మ మహిళా సంఘం సభ్యులు సమి ష్టి ఆలోచనకు పదును పెట్టి లక్షలాది మా �
పట్టణంలోని జిల్లా కోర్టులో ఆదివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అ దాలత్ను జిల్లాలోని కక్షిదారులు సద్వినియోగం చే సుకోవాలని జిల్లా న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ శనివారం తెలిపారు.
మండలంలోని సం కలమద్ది గ్రామ శివారులో ఉన్న డీకేఆర్ అలివేలమ్మ భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ తక్కువగా వచ్చిందని శనివారం వాహనదారులు నిర్వాహకులతో వాగ్విదానికి దిగారు.
పెద్ద చెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూన్ 23 : మహబూబ్నగర్ సుందరీకరణకు అహర్నిశలు కృషి చేస్�
1,50,635 ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం మహబూబ్నగర్ జిల్లాలో 4,77,202 ఎకరాల్లో సాగు సాగు, ఎరువుల నిల్వపై నిఘా ఆరుతడి పంటలతో అధిక లాభం మహబూబ్నగర్, జూన్ 23 : తొలకరి పలకరింపుతో పంట పొలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆ�