మహబూబ్నగర్టౌన్, జూన్ 30 : జిల్లా కేం ద్రంలోని స్టాన్లీమాడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ వినోద్కుమార్గౌడ్ గురువారం తెలిపారు. చరణ్తేజ్, మాధురి 9.8 జీపీఏ సాధించినట్లు తెలిపారు. పదో తరగతిలో 99 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.