ఒకే రోజు నాటిన 25వేల మొక్కలు సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు గద్వాల, జూలై 3: రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పాం సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భా గంగా జిల్లాలో ఈ పంటను సాగుచేసే రైతులను
నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు 1.12 లక్షలు నాటడమే లక్ష్యం అయిజ, జూలై 3: అంతరించి పోతున్న అడవులను సంరక్షించడంతో పాటు అడవులను పెంచి పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకార�
పెబ్బేరు జెడ్పీటీసీ పెద్దింటి పద్మ బూత్లెవల్ కమిటీల ఏర్పాటు పెబ్బేరు రూరల్, జూలై 3 : దళితజాతి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పెబ్బేరు జెడ్పీటీసీ పెద్దింటి పద్మ అన్నారు. ఆదివారం ఆమె �
ఉద్యోగావకాశాలకు కేరాఫ్గా పాలమూరు మెగా జాబ్మేళాకు భారీ స్పందన 2,215 మందికి ఉద్యోగాలు ప్రతి కుటుంబానికీ అండగా పథకాలు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వలసల గడ్డగా పేరున్న మహబూబ్నగర్ జిల్లా �
అభివృద్ధి పనులకు ఊతం పెండింగ్ బిల్లులకు మోక్షం సీఎం కేసీఆర్ ఆదేశం.. త్వరలో ఉత్తర్వులు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు జెడ్పీ చైర్మన్లు, 73ఎంపీపీలకు ప్రయోజనం జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ చైర్మన్�
చారకొండలో స్థల పరిశీలన గీత కార్మికులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తురాజుగౌడ్ చారకొండ, జూలై 3: చారకొండలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి గీత కార్మికులకు జీవనోపాధి కల్పిండమ�
సీఎం నాకు కీలక బాధ్యతలు అప్పగించారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఇటిక్యాల, జూలై 3: లౌకికవాదానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ర్ర్టానికి రావా�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లా సమగ్ర స్వరూప గ్రంథం ఆవిష్కరణ పాల్గొన్న రాష్ట్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ మహబూబ్నగర్, జూలై 3: పాలమూరు..కవ�
జక్లేర్ మహబూబ్నగర్ మధ్య ప్రయాణం పనులు పూర్తియినా తిరగని రైళ్లు కోట్లు ఖర్చు పెట్టి వృథాగా ఉన్న రైల్వేస్టేషన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికుల మొర మరికల్, జూలై 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న�
అందుబాటులో అన్ని గ్రూపులు కార్పొరేట్ దీటుగా ఇంటర్ ఫలితాలు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్డ్రైవ్ కళాశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్లు మహబూబ్నగర్ టౌన్, జూలై 3 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ప్రభు
ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు అనుకూలిస్తున్న రుతుపవనాలు దుక్కులు దున్నుకుంటున్న రైతాంగం కొల్లాపూర్రూరల్, జూలై 2 : జూన్ మొదటి వారం నుంచే రుతుపవనాలు కొలువుదీరడంతో వర్షాలు కురిశాయి. ద�
మండలాలకు చేరిన 1,76,819పుస్తకాలు ఇంకా రావాల్సినవి 3,28,481 రెండు భాషల్లో పుస్తకాల ముద్రణ నాగర్కర్నూల్, జూలై 2: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద
విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు 2012నుంచి పల్లెప్రగతి అమలు సంపూర్ణ మద్యపాన నిషేధం 2018లో ఆదర్శ గ్రామంగా ఎంపిక కేంద్రం నుంచి రూ.7.5లక్షల బహుమతి చిన్నమందడి గ్రామం పెద్ద అభివృద్ధి.. గ్రామం అభివృద్ధి చెందాలంట�
యువజన సర్వీసుల శాఖ నిర్వహణ ఏడో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు.. పాలమూరులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న పర్యాటక,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నిరుద్యోగ యువతకు
బాలుడిని పెట్రోల్పోసి కాల్చి చంపారు పెంట్లవెల్లి మండలంలో ఘటన పెంట్లవెల్లి, జూలై 2 : ఎనిమిదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం�