చారకొండలో స్థల పరిశీలన గీత కార్మికులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తురాజుగౌడ్ చారకొండ, జూలై 3: చారకొండలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి గీత కార్మికులకు జీవనోపాధి కల్పిండమ�
సీఎం నాకు కీలక బాధ్యతలు అప్పగించారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఇటిక్యాల, జూలై 3: లౌకికవాదానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ర్ర్టానికి రావా�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లా సమగ్ర స్వరూప గ్రంథం ఆవిష్కరణ పాల్గొన్న రాష్ట్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ మహబూబ్నగర్, జూలై 3: పాలమూరు..కవ�
జక్లేర్ మహబూబ్నగర్ మధ్య ప్రయాణం పనులు పూర్తియినా తిరగని రైళ్లు కోట్లు ఖర్చు పెట్టి వృథాగా ఉన్న రైల్వేస్టేషన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికుల మొర మరికల్, జూలై 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న�
అందుబాటులో అన్ని గ్రూపులు కార్పొరేట్ దీటుగా ఇంటర్ ఫలితాలు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్డ్రైవ్ కళాశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్లు మహబూబ్నగర్ టౌన్, జూలై 3 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ప్రభు
ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు అనుకూలిస్తున్న రుతుపవనాలు దుక్కులు దున్నుకుంటున్న రైతాంగం కొల్లాపూర్రూరల్, జూలై 2 : జూన్ మొదటి వారం నుంచే రుతుపవనాలు కొలువుదీరడంతో వర్షాలు కురిశాయి. ద�
మండలాలకు చేరిన 1,76,819పుస్తకాలు ఇంకా రావాల్సినవి 3,28,481 రెండు భాషల్లో పుస్తకాల ముద్రణ నాగర్కర్నూల్, జూలై 2: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద
విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు 2012నుంచి పల్లెప్రగతి అమలు సంపూర్ణ మద్యపాన నిషేధం 2018లో ఆదర్శ గ్రామంగా ఎంపిక కేంద్రం నుంచి రూ.7.5లక్షల బహుమతి చిన్నమందడి గ్రామం పెద్ద అభివృద్ధి.. గ్రామం అభివృద్ధి చెందాలంట�
యువజన సర్వీసుల శాఖ నిర్వహణ ఏడో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు.. పాలమూరులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న పర్యాటక,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నిరుద్యోగ యువతకు
బాలుడిని పెట్రోల్పోసి కాల్చి చంపారు పెంట్లవెల్లి మండలంలో ఘటన పెంట్లవెల్లి, జూలై 2 : ఎనిమిదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం�
క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలి పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎంపీపీ శశికళ కోయిలకొండ, జూలై 2 : ప్రైవేట్కు దీటు గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు ఎంపీపీ శశికళాభీంరె
ఇరిగేషన్, దేవాదాయ భూముల్లో 10లక్షల మొక్కలు నాటాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 2 : హరితహారం కార్యక్రమం లో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు అన్నిశాఖల అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ ఎస్.వెం�
తక్కువ సమయంలోనే ఉన్నతస్థాయి దిశగా అడుగులు ఈ ఆర్థిక సంవత్సరం రూ.16.68 కోట్ల లాభం నూతన మార్పులతో లాభాల బాట మహబూబ్నగర్, జూలై 2 : డీసీసీబీ.. బలహీన స్థాయి నుంచి బలమైన స్థాయికి చేరుకున్నది. ఉమ్మడి పరిపాలనలో డీసీసీబ
వాహనదారులకు ఇబ్బందులు పట్టించుకోని హైవే అధికారులు జడ్చర్ల, జూలై 2: జడ్చర్ల సమీపంలో 44వ జాతీయరహదారిపై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి దాదా పు 300మీటర్ల జడ్చర్ల పట్టణం వైపు దాదాపు 300మీటర్ల మేర సర్వీసురోడ