జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జడ్చర్లటౌన్, నవంబర్ 26 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అ�
మొదటి అదనపు జిల్లా జడ్జి రఘరాం మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా డిసెంబర్ 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా జడ్జి రఘరాం తెల�
ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి నవాబ్పేట, నవంబర్ 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో వరి పండించిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్
శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ వెల్లడి ఉత్తనూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు అయిజ, నవంబర్ 26: నీటి సదుపాయం కలిగిన రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి చెరుకు పంటను సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించే�
అద్దె వాహనాల స్థానంలో.. సొంత వాహనాలు బినామీ వాహనాల కాగితాలు పెట్టి బిల్లులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ట్యాక్స్ప్లేట్ వాహనాలు తీసుకోవాలని హైర్ వెహికిల్స్ డ్రైవర్ల ఆవేదన ప్రభుత్వ కార్యా�
ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్దే.. 70 ఏండ్ల పాలనలో ఆగం పట్టించారు ఏడేండ్ల పాలనలో అభివృద్ధి పరుగులు గులాబీ పార్టీకే ప్రజా ఆశీస్సులు బీజేపీ నేతలవి ఒట్టి ప్రగల్భాలే.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పా�
పెద్దల సభకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి, కూచకుళ్ల మరోసారి సత్తా చాటిన అధికార పార్టీ అభ్యర్థులు మెజార్టీ కరువై పోటీకి దూరంగా ప్రతిపక్షాలు నేడు అధికారికంగా అధికారుల ప్రకటన మహబూబ్నగర్, నవంబర్ 25 (న�
ఇక ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే.. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతంపై ప్రత్యేకాభిమానం సాయిచంద్కు అవకాశాలు వస్తాయి ప్రెస్మీట్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చే�
మక్తల్ టౌన్, నవంబర్ 25 : నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన కో డింగ్ స్కిల్స్ అందించిన టీటా గ్లో బల్ ప్రెసిడెంట్ జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ మక్తాలకు ప్రశంసలు అం�
రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ రహదారికి ఇరువైపులా వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు బాలానగర్, నవంబర్ 25 : మండలకేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. మండలకేంద్రా నికి నిత్యం వేల మంది ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి కేంద్రం వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవడం సంతోషం ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి రైతుల ఉద్యమ చరిత్ర అంశంగా ‘రైతన్న’ సినిమా
సజావుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నాలుగింటికి ఆమోదం.. ఆరు తిరస్కరణ.. ఒకరు ఉపసంహరణ టీఆర్ఎస్ తరఫున పోటీలో కశిరెడ్డి, కూచకుళ్ల ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల
పంట మార్పిడి చేయాలని అధికారుల సూచన గతేడాది కంటే పెరిగిన మినుము సాగు వనపర్తి, నవంబర్ 24 : వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లే దు. ఈ క్రమంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రభుత్వ�